CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిరోషిమాలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించారు

Trinethram News : జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిరోషిమాలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించారు. భారత జాతిపిత, విశ్వ శాంతి దూత మహాత్ముడికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి గారి వెంట మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు…

Plane Fire : విమానంలో అగ్నిప్రమాదం

Trinethram News : ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులను అత్యవసర స్లయిడ్‌ల ద్వారా అధికారులు కిందకు దించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. అట్లాంటాకు వెళ్లాల్సిన విమానం రన్‌వే వైపు…

CM Revanth : జపాన్ వ్యాపారవేత్తలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి

నవ ప్రపంచాన్నినిర్మిద్దాంతెలంగాణలో పెట్టుబడులు పెట్టండి ఒసాకా ఎక్స్ పోలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్ Trinethram News : తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్…

CM Revanth : శాంతి దూతగా చెర‌గ‌ని ముద్ర వేసిన పోప్ ఫ్రాన్సిస్‌

టోక్యో: శాంతి దూత‌గా ప్ర‌పంచంపై పోప్ ఫ్రాన్సిస్ చెర‌గ‌ని ముద్ర వేశార‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేథ‌లిక్ చ‌ర్చి అధిప‌తి పోప్ ఫ్రాన్సిస్ మ‌ర‌ణంపై ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి విచారం వ్య‌క్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ త‌న జీవితాన్ని చ‌ర్చి,…

Bill Gates, Obama : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల జీవనోపాధి ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సమీప భవిష్యత్ లో లక్షలాది ఉద్యోగాలు గల్లంతే అంటున్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. వేర్వేరు వేదికలపై వీరిద్దరూ ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం.…

CM Revanth : జపాన్‌లో తెలంగాణ పెవిలియన్.. ప్రారంభించిన సీఎం

Trinethram News : Apr 21, 2025, జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ ప్రత్యేకమైన పెవిలియన్‌ను సీఎం రేవంత్ ప్రారంభించారు. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న సీఎం రైజింగ్ ప్రతినిధి బృందం.. భారత పెవిలియన్ కు చేరుకొని తెలంగాణ…

Revanth Reddy : టోక్యోలో సుమిధా నదిలో పడవలో ప్రయాణించిన రేవంత్ రెడ్డి

సుమిధా నది తీర ప్రాంత అభివృద్ధిని పరిశీలించిన బృందం టోక్యో మాదిరి మూసీ తీరాన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అధ్యయనం తెలంగాణకు మరో రూ.10,500 కోట్ల పెట్టుబడులు Trinethram News : జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన…

Toshiba : హైదరాబాద్ రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ

Trinethram News : రూ.562 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం.. తోషిబా అనుబంధ సంస్థ ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) సుముఖత.. విద్యుత్ సరఫరా, పంపిణీలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఒప్పందం.. రుద్రారంలో ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలను నిర్వహిస్తున్న టీటీడీఐ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

CM Revanth : పెట్టుబడుల వేట లక్ష్యంగా కొనసాగుతున్న సీఎం రేవంత్‌ జపాన్ పర్యటన

Trinethram News : Japan : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలక పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది. జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం మరుబెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది.…

TG CM in Japan : జపాన్‌ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం

Trinethram News : నారిటా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం బృందం.. ఈ నెల 22 వరకు జపాన్‌లో సీఎం బృందం పర్యటన .. టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో రేవంత్ పర్యటన ఒసాకా వరల్డ్‌ ఎక్స్‌పో 2025లో తెలంగాణ పెవిలియన్‌ను…

Other Story

You cannot copy content of this page