టీమిండియా ఆలౌట్

Trinethram News : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌట్ అయింది. రెండోరోజు ఆట మొదలైన కాసేపటికే జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ(209) చేసి అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన బ్యాటర్లు పెవిలియన్‌కు దారిపట్టారు. టీమిండియా …

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది

Trinethram News : విశాఖ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమ్‌ఇండియా ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి (179*; 257 బంతుల్లో) భారీ శతకంతో చెలరేగిపోయాడు. శుభ్‌మన్‌ గిల్‌ (34), రజత్‌ (32),…

Khelo India Youth Games 2024 పతకాల సంఖ్య

విజేత: మహారాష్ట్ర – 57 బంగారు పతకాలతో 158 పతకాలు 1వ రన్నరప్: తమిళనాడు- 38 బంగారు పతకాలతో 98 పతకాలు 2వ రన్నరప్: హర్యానా 35 బంగారు పతకాలతో 103 పతకాలు

మతం మార్పిడి పై భారత ప్రభుత్వ చట్టం ఏమి చెపుతుంది

Trinethram News : 1. మతం మారిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తి షెడ్యూల్డు కులాల వ్యక్తిగా పరిగణింపజాలదని ఆంధ్రప్రదేశ్| హైకోర్టు 1977లో తీర్పునిచ్చింది. (Alt 1977, 282) క్రైస్తవ మతాన్ని స్వీకరించిన షెడ్యూల్డు కులాలవారు షెడ్యూల్డు కులాల ప్రయోజనాలు పొందజాలని…

అవినీతి రహిత దేశంగా డెన్మార్క్

Trinethram News : ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాలు ఇవే.. భారత్ స్థానంలో మార్పు లేదు! అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ వరుసగా ఆరో ఏడాది కూడా టాప్ ప్లేస్‌లోనే అత్యంత అవినీతి కలిగిన దేశాల్లో సోమాలియా టాప్ ఆ జాబితాలో…

మీరు చిట్ ఫండ్స్ కడుతున్నారా.. జర భద్రం

మీరు చిట్ ఫండ్స్ కడుతున్నారా.. జర భద్రం చిట్ ఫండ్స్ కట్టే ముందు దాని నియమ నిబంధనలు గురించి తెలుసుకోండి… భారత దేశంలో చిట్ ఫండ్స్ వ్యాపారం చట్టం 1982 ద్వారా నిర్వహించబడాలి. 1) చిట్ ఫండ్స్ చట్టం 1982 లోని…

ఇండియా కూటమిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Trinethram News : ప్రతిపక్షాల ఇండియా కూటమిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరైపోయిందని విమర్శించారు. బిహార్ రాజకీయాలే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తిరుగే లేదని,…

సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలు

Trinethram News : ఢిల్లీ: 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అదే ఏడాది 1950 జనవరి 28వ తేదీన సుప్రీం కోర్టు ప్రారంభం అయింది. ఈ రోజు జనవరి 28వ తేదీకి 75 యేళ్లు…

ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఇండియా – ఇంగ్లాండ్ మద్య టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా పై గెలిచిన ఇంగ్లాండ్

ఉప్పల్‌ టెస్ట్‌లో భారత్‌ టార్గెట్‌ 231 పరుగులు. స్వల్ప లక్ష్య చేధనలో తడబడ్డ భారత ఆటగాళ్లు. 29 రన్స్ తేడా తో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 420 పరుగులకు ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌ స్కోర్లు భారత్‌…

ఉప్పల్‌ టెస్ట్‌లో భారత్‌ టార్గెట్‌ 231 పరుగులు

IND vs ENG ఉప్పల్‌ టెస్ట్‌లో భారత్‌ టార్గెట్‌ 231 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 420 పరుగులకు ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌ స్కోర్లు భారత్‌ 436, ఇంగ్లాండ్‌ 246.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 420 పరుగులకు ఆలౌట్.

Other Story

You cannot copy content of this page