లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన. తెలంగాణకు రూ.40,232 కోట్ల పెట్టుబడులు, 3 రోజుల్లో వివిధ కంపెనీల 200మంది ప్రతినిధులతో భేటీ. ఆదానీ గ్రూప్‌ రూ.12,400 కోట్ల పెట్టుబడి.. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ రూ.9 వేల కోట్ల పెట్టుబడి.. గోడి ఇండియా రూ.8 వేల…

అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు భారత్‌-బంగ్లాదేశ్‌ ఢీ

అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు భారత్‌-బంగ్లాదేశ్‌ ఢీ. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం. 6వ సారి ప్రపంచకప్‌ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్న భారత్‌

ఇక విదేశాల్లోనూ గూగుల్ పే.. ఫారిన్ కరెన్సీ లేకుండానే పేమెంట్స్!

Trinethram News : గూగుల్ పే ఉపయోగించే వారికి ఓ శుభవార్త.ఇకపై గూగుల్ పేతో విదేశాల్లోనూ యుపిఐ చెల్లింపులు చేయొచ్చు. దీని కోసమే గూగుల్ పే ఇండియా(Google India Digital Services Out Ltd.) బుధవారం ఇంటర్‌నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL)…

వింగ్స్ ఇండియా ప్రదర్శనకు సిద్ధమవుతున్న బేగంపేట ఎయిర్‌పోర్టు

వింగ్స్ ఇండియా ప్రదర్శనకు సిద్ధమవుతున్న బేగంపేట ఎయిర్‌పోర్టు ఈ నెల 18వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశవిదేశాలకు చెందిన అధునాతన విమానాలు వీక్షకులకు కనువిందు చేయనున్నాయి

150వ వసంత వేడుకలు జరుపుకుంటున్న భారత వాతావరణ విభాగం

150వ వసంత వేడుకలు జరుపుకుంటున్న భారత వాతావరణ విభాగం 1875లో జనవరి 15న కోల్‌కతా వేదికగా ఆవిర్భవించిన దేశ వాతావరణ సంస్థ ఏర్పాటైన నాటి నుంచి దేశ పురోగతిలో ఎనలేని సేవలు అందిస్తున్న ప్రభుత్వ సంస్థ 150 ఏళ్ల వేడుకల్లో భాగంగా…

రేపు ఉదయం 11:30 గంటలకు ఇండియా కూటమి కీలక సమావేశం

Trinethram News : ఢిల్లీ రేపు ఉదయం 11:30 గంటలకు ఇండియా కూటమి కీలక సమావేశం.సీట్ల సర్దుబాటుపై రేపటి సమావేశంలో చర్చ. నేషనల్ కన్వీనర్‌ పేరు ప్రకటించే అవకాశం.

భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన

భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన వచ్చేవారం నుంచి గ్రామీణ స్థాయిలో వాతావరణ అంచనాలు విడుదలవుతాయని వెల్లడి ‘పంచాయతీ వాతావరణ సేవ’ ద్వారా సమాచారం పొందవచ్చని తెలిపిన ఐఎండీ డైరెక్టర్‌ ఐఎండీ 150వ వార్షికోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి కొత్త సేవలు

దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు

Coronavirus | దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు Trinethram News : ఢిల్లీ దేశంలో గత 24 గంటల వ్యవధిలో 609 కరోనా కొత్త కేసులు (Coronavirus) బయటపడ్డాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8…

భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు

భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు.. ఢిల్లీ: భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 61,…

You cannot copy content of this page