వచ్చే 14 నెలల్లో 30 ప్రయోగాలు,

అంతరిక్ష రంగంలో జోరు చూపించనున్న భారత్‌ బెంగళూరు: రోదసి రంగంలో వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. రానున్న 14 నెలల్లో మన దేశం దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు ‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌…

తెలుగు రాష్ట్రాల్లో ఇండియా టుడే సర్వే

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితుల పై ఇండియా టుడే సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ ఎన్నికలు జరిగితే TDP – JSP కి 17 సీట్లుYCP పార్టీకి 8 సీట్లు గెలిచే అవకాశం ఉందని…

భారత్ లో నెదర్లాండ్స్ కింగ్‌డమ్ రాయబారి మెరిసా గెరార్డ్స్

భారత్ లో నెదర్లాండ్స్ కింగ్‌డమ్ రాయబారి మెరిసా గెరార్డ్స్ ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై ఈ సందర్భంగా మాట్లాడుకున్నారు.

భారత్‌కు ఏఐలో శిక్షణ

2025కల్లా 20 లక్షల మందికి నైపుణ్యం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల ముంబై : నానాటికి కృత్రిమ మేధస్సు వినియోగం, అవసరం పెరుగుతున్న నేపథ్యంలో దానిపై దేశీయ యువతకు గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే…

ఫైనల్‌కు దూసుకెళ్లిన యువ భారత్

యువభారత జట్టు U-19 వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదటి సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా U-19 జట్టు మీద విజయం సాధించింది.అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో ఫైన్‌లకు చేరిన భారత్.. సెమీస్‌లో రెండు వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై భారత్‌ విజయం.. సౌతాఫ్రికా…

జాంబియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కలరా

3.5 టన్నుల మానవతా సాయం పంపిన భారత్ గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు 600 మంది మృతి 15 వేలమందికిపైగా బాధితులు కలరా మందులు, నీటి శుద్ధి యంత్రాలు, ఓఆర్ఎస్ సాచెట్లు పంపిన భారత్

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ సత్తా చాటింది

విశాఖ టెస్టులో మనదే విజయం 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యఛేదనలో ప్రత్యర్థి 292కి ఆలౌటైంది. జాక్‌ క్రాలే (73) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అశ్విన్‌, బుమ్రా చెరో 3, ముకేశ్‌, కుల్‌దీప్‌, అక్షర్‌ ఒక్కో…

ఇంగ్లాండ్‌ టార్గెట్‌ 399

విశాఖ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. మూడో రోజు 28/0తో బ్యాటింగ్‌ కొనసాగించిన భారత్‌ 255 పరుగులకు ఆలౌటైంది. గిల్‌(104)శతకంతో రాణించగా.. అక్షర్‌(45), శ్రేయస్‌(29), అశ్విన్‌ (29) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు.…

టీమిండియా ఆలౌట్

Trinethram News : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌట్ అయింది. రెండోరోజు ఆట మొదలైన కాసేపటికే జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ(209) చేసి అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన బ్యాటర్లు పెవిలియన్‌కు దారిపట్టారు. టీమిండియా …

You cannot copy content of this page