భారీ వర్షాలు.. GHMC అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

Trinethram News : Apr 03, 2025, తెలంగాణ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. హైదరాబాద్ GHMC అధికారులకు…

Shock for Sunrisers : సన్‌‌రైజర్స్‌కు షాక్.. కీలక ఓపెనర్ ఔట్

Trinethram News : Apr 03, 2025, ఐపీఎల్ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 4 పరుగులకు ఔట్…

Charminar : చార్మినార్‌ నుంచి ఊడిపడిన పెచ్చులు

Trinethram News : హైదరాబాద్​ కు బ్రాండ్​ గా ఉన్న చార్మినార్​ వద్ద పెనుప్రమాదం తప్పింది. గురువారం ( ఏప్రిల్​ 3) న నగరంలో పడిన భారీ వర్షానికి భాగ్యలక్ష్మి ఆలయం వైపున మినార్​ నుంచి పెచ్చులూడి పడ్డాయి. దీంతో పర్యాటకులు…

Shravan Rao : మరోసారి సిట్ విచారణకు శ్రవణ్ రావు

Trinethram News : హైదరాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు శ్రవణ్ రావు వెళ్లారు. సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే శ్రవణ్‌రావును ఆరున్నర గంటల పాటు పోలీసులు విచారించారు. ఈరోజు…

Rain : రాయలసీమలో తీవ్రమైన ఉరుములు, మెరుపులు, వర్షాలు కురిసే అవకాశం

Trinethram News : హైదరాబాద్–బెంగళూరు కారిడార్ వెంబడి ఏర్పడిన గాలుల కలయిక మండలం (Wind Convergence Zone) కారణంగా రాయలసీమ ప్రాంతంలో ఏప్రిల్ 3 రాత్రి మరియు ఏప్రిల్ 4 న తీవ్ర ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.…

Governor Meets : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను కలిసిన

కోలేటి దామోదర్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్ రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బుధవారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్, కార్పొరేషన్, మాజీ చైర్మన్…

Vanguard Global : హైదరాబాద్‌లో వ్యాన్ గార్డ్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్

Trinethram News : హైదరాబాద్ ప్రపంచ ప్రముఖ కంపెనీలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు కేంద్రంగా మారుతోంది. తాజాగా వ్యాన్ గార్డ్ సంస్థ కూడా తమ కేపబులిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో పెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటి వరకూ వ్యాన్‌గార్డ్ సంస్థకు మన దేశంలో ఆఫీసు…

Toll Charges : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీల పెంపు

Trinethram News : రేపటినుండి అమలులోకి రానున్న కొత్త టోల్ ఛార్జీలు కారు, జీపు, లైట్ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.2.34 నుండి రూ.2.44కు పెంపు మినీ బస్, ఎల్సీవీలకు కిలోమీటర్‌కు రూ.3.77 నుండి రూ.3.94కు పెంపు 2 యాక్సిల్ బస్సులకు కిలోమీటర్‌కు…

MLA B M R : ఎల్ ఓ సి అందించిన ఎమ్మెల్యే B M R

వికారాబాద్ జిల్లా ప్రతినిధి: త్రినేత్రంన్యూస్ బాధిత కుటుంబానికి ఎల్‌ఓసీ అందించిన ఎమ్మెల్యే BMRఅనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తాండూరు పట్టణ వాస్తవ్యులు QUAIRUNISA BEGUM కు రూ.2,25,000/- ఎల్‌ఓసీ మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు చెక్కును…

CM రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

త్రినేత్రం న్యూస్. 28.03.2025 శుక్రవారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం హైదరాబాద్, తెలంగాణ సెక్రటేరియట్. ముఖ్యమంత్రి కార్యాలయంలో, CM రేవంత్ రెడ్డి ని రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణం సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో మర్యాదపూర్వకంగా…

Other Story

You cannot copy content of this page