అవుటర్‌ అవతలికి పరిశ్రమల తరలింపు ప్రక్రియ కొలిక్కి వచ్చేలా లేదు

హైదరాబాద్‌: అవుటర్‌ అవతలికి పరిశ్రమల తరలింపు ప్రక్రియ కొలిక్కి వచ్చేలా లేదు. దశాబ్దం క్రితం రెడ్‌, ఆరెంజ్‌ కేటగిరీ పరిశ్రమలను తరలించాలని సంకల్పించినా నిర్వాహకులు అంగీకరించలేదు.  తరలింపు వల్ల 50 శాతం వరకు నష్టాలు వస్తాయని, వాటిని భరించేదెలా అని ప్రశ్నిస్తున్నారు. నగరంలోలాగే…

జి హెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం

ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి రవాణా, బిసి సంక్షేమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్. సమీక్షలో పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి..

తెలంగాణ భవన్ లో కేసిఆర్ అధ్యక్షతన KRMB అంశం పై కీలక సమావేశం

పాల్గొన్న కేటీఆర్, హరీష్ రావు, పార్టీ సీనియర్ నేతలు హాజరైన మహబూబ్ నగర్,ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పార్టీ ప్రజా ప్రతినిదులు ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు చలో నల్లగొండ భారీ బహిరంగ సభ. తెలంగాణ భవన్‌లో ముగిసిన…

మాజీ ఎమ్మెల్యేపై లుక్ ఔట్ నోటీసులు జారీ!

బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొన్న కేసులో కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించినట్లు గుర్తించిన పోలీసులు, కుమారుడుతో కలిసి దుబాయ్ పారిపోయినట్లు తెలిపారు.

పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ పట్టివేత

ఒక నైజీరియన్‌ను అరెస్ట్‌ చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ బ్యూరో.. అరకిలో హెరాయిన్, అరకిలో కొకైన్‌ను స్వాధీన పరుచుకున్న నార్కోటిక్ బ్యూరో.. పెద్ద మొత్తంలో ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్తో పాటు ఎండీఎంఏ స్వాధీనం.. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న…

పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు

బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిని తప్పించిన కేసులో నిందితుడిగా ఉన్న దుర్గారావు.. ఇప్పటికే దుర్గారావును సస్పెండ్ చేసిన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. దుర్గారావుని గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు..

ఆ యూట్యూబ్ వీడియోలకు లైక్స్ కొట్టారో… ఇక అంతే సంగంతి… డిజిపియే బుక్కయ్యారు… మనమెంత!

Trinethram News : హైదరాబాద్ : మనం ఎవరి చేతిలోనైనా మోసపోతే పోలీసుల వద్దకు వెళతాం… కొందరు పోలీసులు కూడా మోసగాళ్ల బారిన పడుతుంటారు… వాళ్లు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తారు. కానీ పోలీస్ బాసే సైబర్ నేరగాళ్ల బారినపడితే ఎవరికి చెప్పుకోవాలి… అలాంటి…

మణికొండలో కారులో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది

మణికొండ: రంగారెడ్డి జిల్లా మణికొండలో కారులో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలిని నార్సింగి పోలీసులు పరిశీలించారు. మారుతి వ్యాన్‌లో ఉన్న మృతదేహాన్ని మణికొండకు చెందిన ఆటోడ్రైవర్‌ రమేశ్‌దిగా గుర్తించారు. శనివారం స్నేహితులతో కలిసి ఆయన యాదగిరిగుట్టకు…

హైదరాబాద్ లో నలుగురు చిన్నారుల కిడ్నాప్ కలకలం

Trinethram News : హైదరాబాద్ శివారు మైలార్ దేవ్ పల్లిలోని ఓవైసీ హిల్స్ వద్ద నలుగురు చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇంటి బయట ఆడుకుం టున్న ముగ్గురు బాలికల ను, ఓ బాలుడిని గుర్తు తెలియని దుండగులు ఆదివారం కిడ్నాప్…

హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు కొద్దిరోజులుగా హైదరాబాద్ లో అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు రేపటి నుంచి రా కదలిరా సభల్లో పాల్గొననున్న చంద్రబాబు

Other Story

You cannot copy content of this page