భర్తను కొట్టి చంపిన భార్య

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఈరోజు దారుణం జరిగింది. భర్తను కట్టేసి కొట్టి చంపింది ఓ భార్య. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్ లో గురువారం జరిగింది. రోజు తాగి వచ్చితరచు గొడవ చేస్తున్నాడని నెపంతో…

భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు రూ.3 కోట్ల జరిమానా

Trinethram News : Mar 28, 2024, భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు రూ.3 కోట్ల జరిమానావాళ్లిద్దరూ భార్యాభర్తలు.. అయితే ఆమెకు పెళ్లికి ముందు వేరొకరితో నిశ్చితార్థం రద్దవ్వడంతో విభేదాలు ఏర్పడినప్పుడల్లా భర్త ఆమెను సెకండ్ హ్యాండ్ అని పిలిచేవాడు. దీంతో…

భర్త బెట్టింగ్ వ్యసనానికి భార్య బలి

Trinethram News : Mar 27, 2024, భర్త బెట్టింగ్ వ్యసనానికి భార్య బలిIPL బెట్టింగ్ కు బానిసైన భర్త విపరీతమైన అప్పులు చేయడంతో అతని భార్య బలైంది. ఋణ దాతల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని…

లిక్కర్ కేసు డబ్బులు ఎక్కడున్నాయో.. రేపు కోర్టులోనే వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త కేజ్రీవాల్‌ను కలిశానని చెప్పారు.. లిక్కర్ కేసు…

మంత్రి రోజా జీవితంపై పుస్తకం విడుదల

‘రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి’ పేరుతో రోజా బయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించిన అంబటి, భూమన కార్యక్రమానికి హాజరైన రోజా భర్త సెల్వమణి

రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ

Trinethram News : న్యూ ఢిల్లీ :మార్చి 18ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచారించనుంది. నేడు విచారణకు రావాల్సిం దిగా కవిత భర్త అనిల్‌తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బం…

సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు

ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడి నోటీసులు.. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు.. అనిల్‌తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు.

కేదారేశ్వర పేట ఫ్రూట్ మార్కెట్ వద్ద అరాచకం

Trinethram News : విజయవాడ చిరు వ్యాపారుల పై కార్పొరేటర్ పుణ్యశీల భర్త దాడి తనకు మామూళ్లు ఇవ్వకుండా వ్యాపారాలు చేస్తారా అంటూ బెదిరింపులు దేవినేని అవినాష్ తాలూకా అని చెప్పినా దౌర్జన్యం దాడి చేస్తున్న వీడియో తీస్తుండగా చంపుతామని బెదింపులు…

కవిత భర్త అయిన అనిల్ కు ED నోటీసులు

ఎంఎల్సీ కవిత భర్తకు ఈడీ నోటీసులు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌, కవిత PRO రాజేష్‌తో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు. సోమవారం విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు. ఐదుగురికి సంబంధించిన సెల్‌ఫోన్లను ఇప్పటికే సీజ్‌ చేసిన ఈడీ.

కొడుకుకు ముద్దుపెట్టి బయల్దేరిన కవిత

మనీలాండరింగ్ చట్టం కింద కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆమెను తరలిస్తున్న క్రమంలో భావోద్వేగానికి గురైన కవిత.. కొడుకు నుదుటిపై ముద్దు పెట్టి.. ముందుకు సాగారు. అంతకుముందు జై తెలంగాణ అని నినదించిన ఆమె.. పిడికిలి…

You cannot copy content of this page