జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్సుకు మరోసారి ప్రమాదం..

Trinethram News : జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా….జీలుగుమిల్లి జగదంబ సెంటర్ లో రోడ్డు ప్రమాదం.ఆర్టీసి బస్సు, ఐషర్ వ్యాన్ ఢీ.వ్యాన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీసిన స్థానికులు.గాయపడిన డ్రైవర్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించిన స్థానికులు.జంగారెడ్డిగూడెం…

Senthil Kumar :సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ ఇంట విషాదం

Trinethram News : తెలంగాణ : ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి, యోగా టీచర్‌ రూహి మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూనే…

మోదీ ప్రభుత్వం దేశంలో ఉన్న ఆడపిల్లలకు అందరికి ఉచితంగా అందిస్తోంది

9 నుండి 15 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకు సంక్రమించే సర్వయికల్ కాన్సర్ కు సంబందించిన వాక్సిన్ ను కేంద్రం లోని మోదీ ప్రభుత్వం దేశంలో ఉన్న ఆడపిల్లలకు అందరికి ఉచితంగా అందిస్తోంది… బైట మార్కెట్ లో ఈ వాక్సిన్ కంపెనీని బట్టి…

కర్ణాటకలో వైద్య విద్యార్థుల కొంపముంచిన రీల్స్

కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలో గదగ్‌లో ఆసుపత్రిలో రీల్స్ చేసినందుకు GIMSకి చెందిన 38 మంది వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసిన అధికారులు.

సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్

Trinethram News : యాదాద్రి భువనగిరి – వలిగొండ పీఎస్ ఎస్సై మహేందర్ లాల్ విధుల్లో ఉన్న సమయంలో ఆ దారిలో ఓ మహిళకు గుండెపోటు వచ్చి సృహ కోల్పోయింది.. వెంటనే స్పందించిన ఎస్సై సీపీఆర్ చేసి ఆమెను స్పృహలోకి తీసుకొచ్చి…

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని కి నిరసన సెగ..

Trinethram News : గుంటూరు డయేరియా బాధితులను పరామర్శించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మంత్రిని అడ్డుకున్న బీజేపీ నేతలు..బీజేపీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి విడుదల రజిని..వైసీపీ ప్రభుత్వనికి,మంత్రి విడుదల రజిని వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీజేపీ నేతలు..

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జనసేన నాయకులు నిరసన

శారదా కాలనీలో కలుషిత నీరు సరఫరా చేశారని ఇప్పటికే 20 మంది దాకా అస్వస్థకు గురయ్యారని ఆగ్రహం. వీరిలో పద్మ అనే 18 సంవత్సరాల యువతి దుర్మరణం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉధృత వాతావరణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వైద్యశాఖ…

ఇంజక్షన్ వికటించి 7గురు చిన్నారులకు అస్వస్థత

కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో మొత్తం 15 మంది వైద్యం పొందుతున్నారు. వైద్యం పొందుతున్న చిన్నారులకు రోజుమాదిరిగానే ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అరగంటకు విపరీతమైన చలి, జ్వరం రావడం గమనించి డాక్టర్లు అప్రమత్తం అయ్యారు. ఇంజక్షన్ చేసిన…

అమెరికాలో భారతీయులపై కొనసాగుతున్న దాడులు

వాషింగ్టన్ వీధిలో జరిగిన దాడిలో మరొకరి మృతి.. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి నడుచుకుని వెళ్తుండగా ఘటన .. రోడ్డుపై పడేసి పేవ్‌మెంట్‌కేసి తలను బాది దారుణం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి నిందితుడి వివరాలు చెబితే 25 వేల డాలర్ల…

ఖమ్మం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా

Trinethram News : ఖమ్మం జిల్లా : ఫిబ్రవరి 09ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద శుక్రవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రు లను స్థానిక ఆస్పత్రికి తరలించారు.…

Other Story

You cannot copy content of this page