ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రాత్మక దినం: చంద్రబాబు

ఏపీలో పోలింగ్ సరళి పట్ల చంద్రబాబు సంతోషం ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ అధినేత ప్రజల సంకల్పం, ఉత్సాహం స్ఫూర్తిదాయకమని వెల్లడి రాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందంటూ ట్వీట్

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం

Trinethram News : దిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం.. జమ్మూ-కశ్మీర్‌లో ‘ఆర్టికల్‌ 370’ రద్దుకు సరైన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ…

17న చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ:అచ్చెన్న

Trinethram News : ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ జనసేన కలిసి భారీ సభ నిర్వహించనున్నట్లు టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నయుడు పేర్కొన్నారు. గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ చరిత్రలోనే…

You cannot copy content of this page