Elon Mask : కేంద్ర ప్రభుత్వం పై దావా వేసిన ఎలాన్ మాస్క్ ‘ఎక్స్’ సంస్థ

Trinethram News : ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘ఎక్స్’ భారత ప్రభుత్వంపై దావా వేసింది ఈ మేరకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎక్స్ సంస్థ చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను నియంత్రిస్తోందని, ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌న‌కు‌ పాల్పడుతోందని కేంద్రంపై ఆరోపణలు చేసింది…

High Court : గ్రామపంచాయతీల ఆస్తుల వివరాలు జిల్లా గెజిట్ లో ప్రచురించాలి

Trinethram News : గ్రామపంచాయతీల ఆస్తుల వివరాలను జిల్లా గెజిట్లో ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమి షనరు హైకోర్టు ఆదేశించింది. చర్యల వివరాలను తదు పరి విచారణనాటికి న్యాయస్థానానికి చెప్పాలని స్పష్టం చేసింది. ఏపీ గ్రామపంచాయతీ (ఆస్తుల…

Illegal Constructions : తిరుమల కొండపై అక్రమ నిర్మాణాలు… హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

తిరుమలలో నిర్మాణాలపై జాగ్రత్తగా వ్యవహరించాలన్న హైకోర్టు తిరుమల కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం అక్రమ నిర్మాణాలు కొనసాగితే అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని ఆందోళన తిరుమల పుణ్యక్షేత్రంలో నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. Trinethram News :…

Posani Krishnamurali : హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి

జైలు నుంచి పోసాని విడుదల అవుతారనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ పోసానిపై పీటీ వారెంట్ వేసిన గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పోసాని Trinethram News : సినీ నటుడు పోసాని కృష్ణమురళి కేసుల వ్యవహారంలో…

Ranya Rao : రన్య రావు కేసులో మరో ట్విస్ట్

ఆమె భర్తను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు.. Trinethram News : Bangalore : బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యరావు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఇప్పటికే డీఆర్‌ఐ, సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేశాయి.…

Borugadda Anil Kumar : జైల్లో సరెండర్ అయిన బోరుగడ్డ!

Trinethram News : రాజముండ్రి : బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. బెయిల్ గడువు ముగిసినా ఆయన సరెండర్ కాలేదని పోలీసులు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. తల్లికి సేవలు చేస్తూ చెన్నైలోనే ఉన్నారని ఆయన లాయర్…

High Court :పేర్ని నానికి భారీ ఊరటనిచ్చిన హైకోర్టు

Trinethram News : Andhra Pradesh : వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం గోడౌన్ నుంచి తరలించిన కేసులో పేర్ని నానికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు…

Posani Krishna Murali : ఊరట పోసాని కృష్ణమురళికి

తేదీ : 06/03/2025. కృష్ణాజిల్లా :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , సినీ నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించడం జరిగింది.తదుపరి విచారణ వచ్చే…

Posani Krishna Murali : హైకోర్టును ఆశ్రయించిన పోసాని

Trinethram News : ఏపీలో టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కర్నూలు, పాతపట్నం, విజయవాడ ఆదోనిలో నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. మతం, జాతి, నివాసం, భాషా ఆధారంగా తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు…

RGV : రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు

Trinethram News : సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వర్మ. ‘ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు. విచారణకు హాజరు…

Other Story

You cannot copy content of this page