మధ్యప్రదేశ్‌లో భారీ పేలుడు

మధ్యప్రదేశ్‌లో – హర్దా పట్టణంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు, 60 మందికి పైగా గాయాలయ్యాయి.

You cannot copy content of this page