Kommala Jatra : కొమ్మాల జాతర వద్ద కాల్పులు జరగలేదు

Trinethram News : హనుమకొండ జిల్లాలో కొమ్మాల జాతర సందర్బంగా గిర్నిబావి ప్రాంతంలో ప్రభ బండ్లును వరుస క్రమంలో తరలి వెళ్లే క్రమంలో కొంత మంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా సదరు వ్యక్తికి…

Naini Rajender Reddy : మురికివాడలు లేని సుందర నగరమే నా ధ్యేయం

ప్రజల వద్దకే వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తా… ప్రజలకు సుభిక్ష,సూపరిపాలన దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది… పార్టీ పునర్నిర్మాణంలో అందరు పునర్ అంకితమై పని చేయాలి. 4వ డివిజన్ క్షేత్ర స్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే నాయిని.. రెండో అతిపెద్ద…

Rahul Gandhi : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హన్మకొండ పర్యటన రద్దు

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హన్మకొండ పర్యటన రద్దు వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ జిల్లా పర్యటన రద్దు అయినట్లు తెలుస్తుంది, షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్ కు వచ్చి…

Dharna : కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఏఐటీయుసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కూలీలు హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 05ఫిబ్రవరి 2025. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక చట్టాలను 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికుల…

Kakatiya University : విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలి : కేయూ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సురేష్‌లాల్‌

విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలి : కేయూ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సురేష్‌లాల్‌ హనుమకొండ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలని కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సురేష్‌లాల్‌ అన్నారు. నగరంలోని దేశాయిపేటరోడ్‌లో గల ఒయాసిస్‌ పబ్లిక్‌…

వ్యక్తి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

వ్యక్తి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం Trinethram News : హనుమకొండ జిల్లా సుబేదారి డీమార్ట్ ఎదురుగా వ్యక్తి దారుణ హత్య… మాచర్ల రాజ్ కుమార్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ఏనుగు వెంకటేశ్వర్లు… బొల్లికొండ లావణ్య అనే మహిళ…

హనుమకొండ డీ.ఎం.అండ్. హెచ్.ఓ డాక్టర్.అల్లం. అప్పయ్య చేతుల మీదుగా 2025 క్యాలెండర్ ఆవిష్కరణ

హనుమకొండ డీ.ఎం.అండ్. హెచ్.ఓ డాక్టర్.అల్లం. అప్పయ్య చేతుల మీదుగా 2025 క్యాలెండర్ ఆవిష్కరణ హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి02 జనవరి 2024 హనుమకొండ జిల్లా డీ.ఎం.అండ్.హెచ్.ఓ. డాక్టర్ అల్లం అప్పయ్య చేతుల మీదగా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్…

మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలి ప్రధాన కార్యదర్శి ఏల్పుల ధర్మరాజు

మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలి ప్రధాన కార్యదర్శి ఏల్పుల ధర్మరాజు హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 24 డిసెంబర్ 2024 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులకు…

ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్క్ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి

ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్క్ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 23 డిసెంబర్ 2024 హనుమకొండ బాల సముద్రంలోని ఏకశిలా పార్కులో అత్యవసరంగా పరిష్కరించవలసిన ప్రధాన సమస్యలు ఏకశిలా…

Student Died in America : అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు.తెలంగాణ హనుమకొండ జిల్లా మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశీ అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఓ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడానికి ఏడాదిన్నర క్రితం అమెరికా…

You cannot copy content of this page