World Kidney Day : వరల్డ్ కిడ్నీ డే

Trinethram News : గుంటూరు జిల్లా మంగళగిరి. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఎయిమ్స్ ఆద్వర్యంలో వాగ్దాన్ ర్యాలీ మంగళగిరిలోని ఎయిమ్స్ ఆధ్వర్యంలో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన ఎయిమ్స్ హాస్పటల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ…

Army Recruiting : ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, గుంటూరు

గుంటూరు: ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, గుంటూరు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం అగ్నివీర్ సిబ్బంది నియామకాలు 2025-26 నమోదును ప్రారంభించింది. వివిధ కేటగిరీల అగ్నివీర్ల నియామకం కోసం www.joinindianarmy.nic.in ద్వారా నమోదు చేసుకోవచ్చు. నమోదుకు చివరి తేదీ 10…

Posani Krishnamurali : పోసాని విడుదలకు బ్రేక్

Trinethram News : Andhra Pradesh : వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్ను వర్చువల్…

Free Electric Bus : ప్రారంభమైన ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలు

తేదీ : 10/03/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలు ప్రారంభం అవడం జరిగింది. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు.…

RGV : రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు

Trinethram News : సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వర్మ. ‘ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు. విచారణకు హాజరు…

Alapati Raja : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా ఘన విజయం

ఒట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82వేల 320 ఓట్ల మెజార్టీ Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా స్పష్టమైంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌…

MLA Galla Madhavi : స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసేలాగా రాష్ట్ర బడ్జెట్

Trinethram News : బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు కేటాయింపు, ఆదరణ పధకాల పునరుద్దరణపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసే లాగా రాష్ట్ర బడ్జెట్ ఉన్నదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా…

MLC Elections : ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు

తేదీ : 27/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికలు ముగిచాయి. ఉమ్మడి కృష్ణ, గుంటూరు ఉమ్మడి పశ్చిమగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మరియు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ…

MLC elections : ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : గుంటూరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు తరఫున టెంట్ ఏర్పాటు చేసి, ఆయనకు ఓటేయాలని పోస్టర్లు అంటించారు. దాంతో…

Road Accident : గుంటూరులో రోడ్డు ప్రమాదం

Trinethram News : గుంటూరు : అమరావతి రోడ్డులో చిల్లీస్ రెస్టారెంట్ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న నల్ల పాడు పోలీసులు ఘటనా స్థలానికి…

Other Story

You cannot copy content of this page