Road Accident : గుంటూరులో రోడ్డు ప్రమాదం

Trinethram News : గుంటూరు : అమరావతి రోడ్డులో చిల్లీస్ రెస్టారెంట్ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న నల్ల పాడు పోలీసులు ఘటనా స్థలానికి…

Minister Lokesh : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నాయకులతో మంత్రి లోకేష్ సమీక్షలు

Trinethram News : తొలి ప్రాధాన్యత ఓట్లతో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలి — గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నాయకులతో మంత్రి లోకేష్ సమీక్షలు. గోదావరి మరియు కృష్ణ-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు తొలి…

Pawan Kalyan : వైసిపి భాష వద్దు, అసెంబ్లీలో ప్రజల గొంతుకను వినిపిద్దాం

తేదీ : 24/02/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో సీనియర్ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల .పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసెంబ్లీలో ప్రజల గొంతుకను…

Collector : పాఠశాలను పరిశీలిస్తున్న కలెక్టర్

తేదీ : 22/02/2025. కృష్ణ, గుంటూరు : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉమ్మడి కృష్ణ,గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ హై స్కూల్ లో ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి, ఆర్డీవో గ్లోరియా, తహసిల్దారు సలీమా,…

Jagan Mohan Reddy : ఐ మిస్ యూ గౌతమ్

తేదీ : 21/02/2025. గుంటూరు జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మాజీ ముఖ్యమంత్రివర్యులు ,వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి భావోద్వేగపరమైన ట్వీట్ చేయడం జరిగింది. నేడు వైసిపి మాజీమంత్రి దివంగత. మేకపాటి. గౌతంరెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా ఎక్స్…

GBS : జీబీఎస్‌తో గుంటూరులో మరో మహిళ మృతి

Trinethram News : గుంటూరు : గులియన్‌ బారీ సిండ్రోమ్‌ (జీబీఎస్‌)తో బాధపడుతూ గుంటూరు(Guntur) సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో చికిత్స పొందుతున్న మరొకరు బుధవారం మృతి చెందారు. జీబీఎస్‌ (GBS) లక్షణాలతో ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన షేక్‌ గౌహర్‌ జాన్‌…

YS Jagan : వైయస్ జగన్ పై కేస్?

తేదీ : 19/02/2025. గుంటూరు జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు చేసేందుకు రాష్ట్ర పోలీసులు రెడీ అవడం జరుగుతుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డులో…

Rammohan Naidu : ఏపీకి కేటాయింపులు పెరిగాయి

తేదీ : 18/02/2025.. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కృషితోనే బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని , కేంద్ర మంత్రి రామ్మోహన్ అనడం జరిగింది. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో…

Janasena Party : ఘనంగా జనసేన ఆత్మీయ సమావేశం

తేదీ : 17/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఉమ్మడి కృష్ణ ,గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో.కూటమి అభ్యర్థి ఆలపాటి .…

CM Chandrababu : మహిళల మృతి పై ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు విచారం

తేదీ : 17/02/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు అరుణకుమారి,…

Other Story

You cannot copy content of this page