గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జనసేన నాయకులు నిరసన

శారదా కాలనీలో కలుషిత నీరు సరఫరా చేశారని ఇప్పటికే 20 మంది దాకా అస్వస్థకు గురయ్యారని ఆగ్రహం. వీరిలో పద్మ అనే 18 సంవత్సరాల యువతి దుర్మరణం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉధృత వాతావరణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వైద్యశాఖ…

మాజీమంత్రి మేకతోటి సుచరిత కాన్వాయ్ ను అడ్డుకున్న టిఎన్ఎస్ఎఫ్, నిరుద్యోగ జేఏసీ నాయకులు

Trinethram News : గుంటూరు జిల్లామంగళగిరి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ రోడ్డుపై మానవహారంగా ఏర్పడి నిరసన తెలుపుతున్న నిరుద్యోగ జేఏసీ నేతలు కారును అడ్డగించి, కారు అద్దాలపై కొడుతూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు…

తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు ఎంపీ సీటు పెమ్మసాని చంద్రశేఖర రావు(NRI)

స్వస్థలం తెనాలి దగ్గర బుర్రి పాలెం అయినా వ్యాపార రీత్యా నరసరావుపేట పట్టణంలో పెమ్మసాని సాంబయ్య (మాధురి హోటల్) వ్యాపారం చేసుకుంటూ వారి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుకున్నారు నాడు ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా పిల్లలను మాత్రం ఉన్నత విద్యావంతులుగా తీర్చి…

బిజెపి ఆధ్వర్యంలో అయోధ్యకు గుంటూరు నుంచి ప్రత్యేక రైలు ప్రారంభం

గుంటూరు జిల్లా నుంచి 1460 మంది రామ భక్తులు ప్రయాణం బుధవారం జెండా ఊపి రైలు ప్రయాణాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బుధవారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రయాణం మొదలుపెట్టిన రైలు బండి శుక్రవారం ఉదయం…

గుంటూరు వెస్ట్ లో సతమతం అవుతున్న విడదల రజనీ

మంత్రి విడదల రజిని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఆమెకు పరిస్థితులు అనుకూలించడం లేదా? స్థానిక వైసీపీ శ్రేణులు ఆమెకు సహకరించడం లేదా? ఆమె పునరాలోచనలో పడ్డారా? ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఆమె పరిస్థితి…

రుణయాప్ నిర్వాహకుల వేధింపులకు డిగ్రీ విద్యార్థి బలవన్మరణం

వినుకొండ:- ఈపూరు మండలం ఎర్రగుంట తండాలో డిగ్రీ విద్యార్థి బాలస్వామి నాయక్ అడవిలో చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలస్వామి నాయక్ రుణయాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు…జనవరి 26 న ఇంటి నుంచి వెళ్లి అడవిలో…

డాబా హోటల్ లో సెబ్ అధికారులు తనిఖీలు,

Trinethram News : 1,15,000/- విలువైన గోవా మద్యం సీసాలు స్వాధీనం గోకనకొండ కు చెందిన ఒక వ్యక్తి అరెస్టు, ద్విచక్ర వాహనం స్వాధీనం. వినుకొండ:- మండలం చీకటిగలపాలెం వద్ద ప్రియాంక డాబా హోటల్ లో ఒక వ్యక్తి ని అదుపులోకి…

బాపట్ల నుండి జనసేన పార్టీలో చేరిక

Trinethram News : బాపట్ల నియోజకవర్గం, బాపట్ల పట్టణంలో అందరికీ సుపరిచితులు, సేవాతత్పరుడైనా తోట గోపీనాథ్ నేడు గుంటూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా జనసేన పార్టీలో తన…

కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవితో తోట చంద్రశేఖర్ భేటీ.. పలు అంశాలపై చర్చ

తోట చంద్రశేఖర్ జనసేనలో చేరబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన చిరంజీవితో భేటీ.. ఈనెల 4 తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్న తోట…? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న చంద్రశేఖర్.. గుంటూరు వెస్ట్ విషయంలో ఇప్పటికే…

గుంటూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి బాధ్యతలు

Trinethram News : గుంటూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లాలో అడ్మిన్ ఏఎస్పీగా పనిచేస్తున్న ఆయన బదిలీపై గుంటూరు వచ్చారు. రాజస్థాన్ చెందిన తుషార్ దూడి 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తొలుత…

Other Story

You cannot copy content of this page