Gang Arrested : శిశువులను కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నా ముఠా అరెస్ట్
Trinethram News : రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుండి పసి పిల్లలను ఎత్తుకొచ్చి అమ్ముతున్న ముఠాను సూర్యాపేటలో అరెస్టు చేసిన పోలీసులు ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద ఉన్న 16 నెలల బాలుడిని చైల్డ్ వెల్ఫేర్…