రైతులకు ఇబ్బంది లేకుండా తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి

డిండి మండలం టీ.గౌరారం, తవక్లపూర్, డిండి, గొనబోయినపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ డిండి (గుండ్ల పల్లి)మే 14 . త్రినేత్రం న్యూస్. డిండి మండలములో నేడు టీ.గౌరారం,…

Collector P. Prashanthi : గతంలో ఎన్నడు లేని విధంగా రబీలో ధాన్యం సేకరణ

క్షేత్ర స్థాయిలో పసలపూడి, వడ్లూరు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తనిఖీలు Trinethram News : ఉండ్రాజవరం ప్రస్తుత రబీ సీజన్లో 3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి…

Deputy Speaker : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

తేదీ : 03/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ను రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

Minister Nadendla Manohar : ధాన్యం సేకరణపై మంత్రి నాదెండ్ల మనోహర్‌ ట్వీట్‌

ధాన్యం సేకరణపై మంత్రి నాదెండ్ల మనోహర్‌ ట్వీట్‌ Trinethram News : Andhra Pradesh : నిన్నటివరకు 27 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాం: మంత్రి నాదెండ్ల మనోహర్‌ 4,15,066 మంది రైతుల నుంచి ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరించాం…

CM Chandrababu : ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగొద్దు: చంద్రబాబు

ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగొద్దు: చంద్రబాబు Trinethram News : Andhra Pradesh : ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి తానే అభిప్రాయాలు సేకరిస్తానని తెలిపారు.…

Grain Purchase Centers : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలన

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలనప్రకాశం జిల్లా, త్రినేత్రం న్యూస్, త్రిపురాంతకం.. త్రిపురాంతకం మండలంలో ఎండూరు వారి పాలెం, విశ్వనాధపురం, మరియు వెల్లంపల్లి గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సివిల్ సప్లై మేనేజర్ వరలక్ష్మి, స్థానిక మండల వ్యవసాయ…

తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి అదనపు కలెక్టర్ డి.వేణు

తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి అదనపు కలెక్టర్ డి.వేణు మంథని, డిసెంబర్ -10: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మండలంలో కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు ఆదేశించారు.…

Collector Koya Harsha : డిసెంబర్ నెలాఖరు లోగా రబీ 2022-23 టెండర్ ధాన్యాన్ని బిడ్డరుకు అప్పగించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

డిసెంబర్ నెలాఖరు లోగా రబీ 2022-23 టెండర్ ధాన్యాన్ని బిడ్డరుకు అప్పగించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష పెద్దపల్లి, డిసెంబర్-10: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 31లోగా రబీ 2022-23 సీజన్ కు సంబంధించి పెండింగ్   టెండర్ ధాన్యాన్ని తప్పని సరిగా బిడ్డరుకు…

17 తేమ శాతం రాగానే ధాన్యం కొనుగోలు చేయాలి అదనపు కలెక్టర్ డి.వేణు

17 తేమ శాతం రాగానే ధాన్యం కొనుగోలు చేయాలి అదనపు కలెక్టర్ డి.వేణు *పెద్దపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన అదనపు కలెక్టర్ పెద్దపల్లి పల్లి, నవంబర్ -30:- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం 17 తేమ శాతం…

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం.. కేంద్రాల్లోనే రైతులకు వెంటనే ధాన్యం రశీదులు.. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. సన్నవడ్లకు బోనస్ చెల్లింపు.. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి మండలం రంగాపూర్,…

Other Story

You cannot copy content of this page