DSC Sadhana Committee : ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ సాధన కమిటీ

మే 2 నుండి రాష్ట్ర మన్యం నిరవధిక బంద్ కు పిలుపు.ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేయాలి. లేదా ప్రెసిడెంట్స్…

SLBC Tunnel : SLBC టన్నెల్ ప్రమాదం.. రెస్కూ ఆపరేషన్‌‌కు బ్రేక్

Trinethram News : తెలంగాణ : SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా మరో ఆరుగురి కోసం తవ్వకాలు జరిపారు. దాదాపు 63 రోజుల…

CPI : సి సి కేంద్రాల వద్ద రైతులకు వసతులు కల్పించాలి

టెంటు, మంచినీటి సౌకర్యం కల్పించాలి. సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మైనోద్ధిన్. డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 25 త్రినేత్రం న్యూస్. తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం డిండి మండలంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు…

NTR Bharosa : ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ

Trinethram News : అమరావతి : ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి పింఛన్లు అందించనుంది. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా ఈ…

Guest Lecturers : ఏపీలో గెస్ట్ లెక్చరర్ల సర్వీసు పొడిగింపు

Trinethram News : అమరావతి : ఏపీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల సర్వీసును 2025-26 విద్యా సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 957 మంది సర్వీసును పొడిగించింది. ఈనెల ఒకటి నుంచి వచ్చే…

Bhu Bharati Act : భూ భారతి చట్టం రైతుల చుట్టం

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. రైతు బాగుపడితే గ్రామం బాగుపడుతుంది – గ్రామం బాగుపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఎమ్మెల్యే జారె తెలంగాణ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి…

Nelaturi Venkata Apparao : తక్షణమే ఆదుకోవాలి ప్రభుత్వం..వెలివేసిన నేలటూరి వెంకట అప్పారావు కుటుంబాన్ని

తేదీ : 24/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, గ్రామం లో ఉన్నటువంటి నేలటూరి వెంకట అప్పారావు కుటుంబం వాళ్ల ముత్తాత, తాతల నుండి గత నాలుగు తరాలు, వంద సంవత్సరాలు…

Anganwadi : ఏపీలో మే 20వ తేదీన అంగన్వాడీల సమ్మె

Trinethram News : ఏపీలో వేతనాల పెంపుతో పాటు వేసవి సెలవులు, సెంటర్ల నిర్వహణకు ట్యాబ్లు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మే 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. లబ్ధిదారులకు…

Compensation for Victims : పహల్గాం ఉగ్రదాడి బాధితులకు నష్ట పరిహారం

ప్రకటించిన జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం.. పూర్తి వివరాలు ఇవే Trinethram News : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో మంగళవారం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఈఉగ్రదాడిలో మొత్తం 26 మంది పర్యాటకులు మరణించారు.మరణించిన వారిలో…

ఇళ్లకు ప్రారంభోత్సవాలు అప్పుడే

తేదీ : 23/04/2025. గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్); అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా నిరుపేదలు అయినటువంటి ఇళ్ళు నిర్మాణానికి ప్రభుత్వం ఏగ వంతం చేసింది. జూన్ పన్నెండవ తేదీతో ఎన్డీయే పాలనకు ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో…

Other Story

You cannot copy content of this page