MLA Jare : చ్చిరొట్ట విత్తనాల పంపిణీతో రైతు సంక్షేమానికి మరో మెట్టు ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. అశ్వారావుపేట, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రైతన్నల భూసారం పెంచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది ఈ క్రమంలో దమ్మపేట మండల కేంద్రంలో విశాల సహకార పరపతి…

Kaleshwaram : కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పెంపు

Trinethram News : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తున్న కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గడువును మరో 2 నెలలపాటు (జులై ఆఖరు వరకు) పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన లోపాలపై…

Training for Teachers : 20వ తేదీ నుంచి ఉపాధ్యాయులకు వృత్యాంత్తర శిక్షణ

మండల విద్యాధికారి గోప్యా నాయక్.డిండి (గుండ్ల పల్లి ) మే 19త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల శిక్షణ రాష్ట్రస్థాయిలో మరియు మండల స్థాయిలో శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు నల్గొండ జిల్లా డిండి మండల ఉపాధ్యాయులకు ఈనెల 20వ తేదీ…

Revanth Launches New Scheme : కొత్త పథకాన్ని ప్రారంభించిన రేవంత్

Trinethram News : నాగర్ కర్నూల్ జిల్లా మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకానికి ఐదేళ్లలో 12,600 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో 6 లక్షల ఎకరాలను…

NTR Baby Kit : గర్భిణులకు శుభవార్త

Trinethram News : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన తల్లులకు అందించే NTR బేబీ కిట్ల పథకాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ₹51.14 కోట్లు విడుదల చేసింది. ₹1,410 ఖర్చుతో అందించే ఈ కిట్లో దోమల నెట్తో కూడిన బేబీ…

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధం, ప్రభుత్వమే ఆదుకోవాలని

పెదపూడి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి, అనపర్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ , వైఎస్ఆర్సిపి తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధిసబ్బెళ్ళ కృష్ణారెడ్డి గ్రామ వైఎస్సార్సీపి సమకూర్చిన పదివేల…

DSC : డీఎస్సీ అప్లై చేసుకోవడానికి మే 15తో ముగిసింది

ఇప్పుడు జివో నెం 3 వల్ల గిరిజనులకు ప్రయోజనం శూన్యం ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) ఎన్నో ఉద్యమాల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు…

Additional SP : సమాజ హితమే జర్నలిస్టుల లక్ష్యం

యూజెఎఫ్ డైరీ ఆవిష్కరణలో అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎల్. మోహన్ రావు. ఆంధ్రప్రదేశ్ (అనకాపల్లి) త్రినేత్రం న్యూస్ మే 17: సమాజ హితమే ధ్యేయంగా జర్నలిస్టులు పనిచేస్తూ, ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వారధిగా వారి పాత్ర ప్రశంసనీయం అని…

Government Promises : ధాన్యం ధరల పతనంతో రైతులు కష్టాల్లో – ప్రభుత్వ హామీలన్నీ మాటలకే పరిమితం

రైతు భరోసా? మద్దతు ధర? వాస్తవానికి దూరంగా ప్రభుత్వ విధానాలు అనపర్తి : త్రినేత్రంన్యూస్ : రైతులను రాజులుగా మార్చినది జగనన్న ప్రభుత్వం కాగా, అదే రైతులను దగా చేసి, కనీస మద్దతు ధర కూడ లేకుండా నట్టేట ముంచినది కూటమి…

Houses and Plots : జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

డిండి (గుండ్లపల్లి) మే 13 త్రినేత్రం న్యూస్. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజా అవసరాలను, మరియు ప్రజల సమస్యలను ఎలిగేత్తి చూపి ప్రభుత్వాలచే పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం ఫోర్త్ ఎస్టేట్ గా భావించే మీడియా, పాత్రికేయ రంగంలో పనిచేస్తున్న…

Other Story

You cannot copy content of this page