YS Sharmila : కూటమి సర్కార్ ట్రెండ్ ఇదే: YS షర్మిల

కూటమి సర్కార్ ట్రెండ్ ఇదే: YS షర్మిల Dec 03, 2024, Trinethram News : ఆంధ్రప్రదేశ్ : వైసీపీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌గా మారితే.. వాటిని చూసి మౌనం వహించడం కూటమి సర్కార్ ట్రెండ్‌గా పెట్టుకుందని వైఎస్ షర్మిల…

విద్యుత్ ఛార్జీలు పెంచి… మరో భారం మోపొద్దు

విద్యుత్ ఛార్జీలు పెంచి… మరో భారం మోపొద్దు.ప్రకాశం జిల్లా మార్కాపురం.ప్రభుత్వానికి వైసీపీ నేత సయ్యద్ గౌస్ మోహిద్దీన్ హితవు ఇప్పటికే నిత్యసవర వస్తువు ధరల పెరుగుదలతో జీవనం అస్తవ్యస్తంగా కొనసాగిస్తున్న సామాన్యుడిపై విద్యుత్ ఛార్జీల పెంచి కుంగదీయవద్దని ఏపీలోని కూటమి ప్రభుత్వానికి…

వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు

వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవ వేడుకలువికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు డిసెంబర్ 1వ…

Basavatharakam Cancer Hospital : అమరావతిలో త్వరలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి

అమరావతిలో త్వరలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి Trinethram News : ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిరీసెర్చ్ సెంటర్ అందుబాటు లోకి రానున్నాయి. తుళ్లూరు శివారు తానాపతి చెరువు నుంచి నెక్కల్లుకి వెళ్లే దారిలో 15 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం…

High Court : సీసీ కెమెరాల నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న

సీసీ కెమెరాల నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న పోలీస్ స్టేషన్‌, జైళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎన్ని పని చేస్తున్నాయని ప్రశ్నించిన హైకోర్టు కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ తదుపరి విచారణ 23వ తేదీకి వాయిదా Trinethram…

Pushpa-2 : ఏపీలో పుష్ప-2 టికెట్ ధరలు భారీగా పెంపు

ఏపీలో పుష్ప-2 టికెట్ ధరలు భారీగా పెంపు Trinethram News : పుష్ప-2 సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4న ప్రీమియర్ షో రా.9.30 గంటలకు ఒక టికెట్ రూ.800 గా నిర్ణయించింది.డిసెంబర్ 5…

Revenue Meetings : ఈనెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు

ఈనెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు Dec 03, 2024, Trinethram News : ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి జనవరి 8 వరకు ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్…

విశాఖ మెట్రోరైలు.. డీపీఆర్ కు ప్రభుత్వం ఆమోదం

విశాఖ మెట్రోరైలు.. డీపీఆర్ కు ప్రభుత్వం ఆమోదం Trinethram News : విశాఖ : విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు తొలిదశ డీపీఆర్ కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి దశలో 46.23 మేర 3 కారిడార్లను నిర్మించనున్నారు. విశాఖ స్టీల్…

Sabita Indra Reddy : రోడ్డు ప్రమాద ఘటన బాధాకరం: సబితా ఇంద్రారెడ్డి

రోడ్డు ప్రమాద ఘటన బాధాకరం: సబితా ఇంద్రారెడ్డి Trinethram News : Telangana : Dec 02, 2024, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటన బాధాకరమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు…

నర్సింగ్ కళాశాల మైత్రి క్లినిక్ ప్రారంభోత్సవం చేశారు

నర్సింగ్ కళాశాల మైత్రి క్లినిక్ ప్రారంభోత్సవం చేశారు వికారాబాద్ జిల్లా ప్రతినిధిత్రినేత్రం న్యూస్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో బంగంగా ఆరోగ్య దినోత్సవం కార్యక్రమం లో…

You cannot copy content of this page