రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యాశాఖ సంక్షేమ శాఖ మంత్రులు నియమించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యాశాఖ సంక్షేమ శాఖ మంత్రులు నియమించాలి రాష్ట్రవ్యాప్తంగా గురుకుల వసతిగృహాలలోని సమస్యలను పరిష్కరించేంతవరకు బిఆర్ఎస్వి గురుకుల బడిబాట పోరుబాట ఆగదు చుక్క శ్రీనివాస్ గురుకుల బడిబాట పెద్దపెల్లి జిల్లా ఇంచార్జ్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపెల్లి…

దోమల జోరులో పాముల జోరు

దోమల జోరులో పాముల జోరు Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా: అరకు వ్యాలీ మండలం: అరకు వ్యాలీ మండలము, మాదాల పంచాయితి, దోమల్జ్జోరు గ్రామం లో 10 సవ0త్సరల క్రితం హుద్, హుధ్ తుపాను ప్రభావం లొ ఇళ్లు…

YS Sharmila Reddy : ACB కార్యాలయం వద్ద పంజరంతో వినూత్నంగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రెస్ మీట్

Trinethram News : విజయవాడ ACB కార్యాలయం వద్ద పంజరంతో వినూత్నంగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రెస్ మీట్ ACB వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరం లో పెట్టింది – వైఎస్ షర్మిలా రెడ్డి పంజరం నుంచి ACB…

Free Tricycles : ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు

ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు Trinethram News : ఏపీలో కూటమి ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు తీపి కబురు అందించనుంది. వారికి 100శాతం రాయితీతో త్రిచక్ర వాహనాలు (రెట్రోఫిటెడ్ మోటారు వాహనాలు) అందించాలని నిర్ణయించింది. 2024-25 ఏడాదికి ప్రతీ నియోజక…

ఏపిలో కొత్తగా 53 కళాశాలలు

ఏపిలో కొత్తగా 53 కళాశాలలు .. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం Trinethram News : Andhra Pradesh : 37 మండలాల్లో 47, 2 పట్టణ ప్రాంతాల్లో ఆరు ప్రైవేటు కళాశాలల ఏర్పాటుకు ఆమోదం ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల…

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై లుక్ ఔట్ స‌ర్క్యుల‌ర్‌

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై లుక్ ఔట్ స‌ర్క్యుల‌ర్‌ Trinethram News : Andhra Pradesh : వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై లుక్ ఔట్ స‌ర్క్యుల‌ర్ జారీ అయింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ. 3600 కోట్ల…

రూ.100 రైల్వే టికెట్లో.. రూ.46 కేంద్రమే భరిస్తోంది: అశ్వినీ వైష్ణవ్

రూ.100 రైల్వే టికెట్లో.. రూ.46 కేంద్రమే భరిస్తోంది: అశ్వినీ వైష్ణవ్ Trinethram News : లోక్సభ సమావేశాల్లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు రైలు టికెట్లపై ఏటా రూ.56,993 కోట్ల రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.…

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవ పేరిట జరిగే సభలు ప్రజా పాలన కాదు నయవంచన పాలన రాక్షస పాలన రాబందుల పాలన త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రాష్ట్రంలో పేద ప్రజల నడ్డి విరుస్తూ పేద ప్రజల యొక్క…

Bandi Sanjay : ఇవి విజయోత్సవాలు కాదు వికృత ఉత్సవాలు: బండి సంజయ్

ఇవి విజయోత్సవాలు కాదు వికృత ఉత్సవాలు: బండి సంజయ్ Trinethram News : Telangana : కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన విజయోత్సవాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇవి ప్రజాపాలన విజయోత్సవాలు కావని వికృత…

Ration Card : ఇక అలా చేస్తే రేషన్ కార్డు రద్దు: మార్కాపురం తహశీల్దార్

ఇక అలా చేస్తే రేషన్ కార్డు రద్దు: మార్కాపురం తహశీల్దార్ Trinethram News : ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రేషన్ కార్డుదారులను తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటే…

You cannot copy content of this page