చిత్తూరు ఎంపీని అభినందించిన పెనుమూరు టిడిపి నాయకులు

చిత్తూరు ఎంపీని అభినందించిన పెనుమూరు టిడిపి నాయకులు.త్రినేత్రం న్యూస్ పెనుమూరు పెనుమూరు ఇంచార్జ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తూరు పార్లమెంట్ సమగ్ర అభివృద్ధిలో రెండవ స్థానంలో నిలపడం పట్ల కృషి చేసిన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గు…

తప్పుపడుతున్న ఉద్యోగ సంఘాలు

తేదీ : 19/01/2025.తప్పుపడుతున్న ఉద్యోగ సంఘాలు.కృష్ణాజిల్లా: (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, , గ్రామ, వార్డు సచి వలయాల హేతుబద్ధీకరణ జరిగింది. రేషన్ లైజేషన్ చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచన చెయ్యాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మల్టీపర్పస్ ఉద్యోగులు అనే…

రష్యా సైన్యంలో పనిచేస్తున్న 12 భారతీయులు దుర్మరణం.. కనిపించికుండాపోయిన మరో 16మంది!

రష్యా సైన్యంలో పనిచేస్తున్న 12 భారతీయులు దుర్మరణం.. కనిపించికుండాపోయిన మరో 16మంది! Trinethram News : ఉక్రెయిన్‌లో యుద్ధంలో పోరాడేందుకు రష్యా సైన్యంలో చేరిన 126 భారతీయుల గురించి ప్రభుత్వానికి తెలుసునని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం (జనవరి…

ఎమ్మెల్సీ కోదండరాం కు వినతిపత్రం ఇచ్చిన బస్తీ దవాఖన సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగులు

ఎమ్మెల్సీ కోదండరాం కు వినతిపత్రం ఇచ్చిన బస్తీ దవాఖన సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగులు హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బస్తీ దవాఖానాలలో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుండా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నసమస్యలను ప్రభుత్వం దృష్టికి…

సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ

సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్. కే గార్డెన్స్ లో శనివారం రోజున పెద్దపల్లి నియోజకవర్గనికి సంబంధించిన 368 మంది…

స్థానిక సంస్థల ఎన్నికల తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికల తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..!! Trinethram News : తెలంగాణలో మరో సమరానికి సీఎం రేవంత్ సై అంటున్నారు. పథకాల అమలుకు ఈ నెల 26 ముహూర్తంగా ప్రకటించారు. దీంతో, స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ సమయంలోనే వెళ్లాలని…

ఉచితంగా ప్లాట్లు

తేదీ : 18/01/2025.ఉచితంగా ప్లాట్లు.ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండ్లు స్థలాలు ఇస్తానని ప్రకటించిన విషయం ప్రజలకు తెలిసిందే అని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి వర్యులు, నూజివీడు అసెంబ్లీ నియోజవర్గం శాసనసభ్యులు అనడం జరిగింది.…

రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు

రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు రెండు పంటలకు గాను రూపాయలు 12000 రైతు భరోసా అందిస్తున్నందుకు ఆయా గ్రామాల్లో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ అంబటి ఆంజనేయులు…

CID మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంక్వయిరీకి AP సర్కార్ ఆదేశాలు

CID మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంక్వయిరీకి AP సర్కార్ ఆదేశాలు Trinethram News : Andhra Pradesh : సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై విచారణకు అథారిటీని వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు…

Deputy CM Pawan : ఈనెల 24న పిఠాపురంలో డిప్యూటీ సిఎం పవన్ పర్యటన

ఈనెల 24న పిఠాపురంలో డిప్యూటీ సిఎం పవన్ పర్యటన Trinethram News : పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలో ఈనెల 24వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు ప్రభుత్వ భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేస్తారు.▪️గొల్లప్రోలులో…

Other Story

You cannot copy content of this page