4న తెలంగాణ క్యాబినెట్ సమావేశం!

బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్న క్యాబినెట్ 8 నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలు కానున్న ఉభయసభలు 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

రేషన్ కార్డులు ఉన్న వారికి సర్కార్ శుభవార్త

Trinethram News : హైదరాబాద్ : రేషన్ కార్డులు ఉన్న వారికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.2026…

ప్రతి నియోజకవర్గానికి రూ.10కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

Trinethram News : రాష్ట్రంలోని 10 పూర్వ జిల్లాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం జిల్లాలకు కలుపుకుని రూ.1190 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. నియోజకవర్గ అభివృద్ది కోసం రూ. 10 కోట్లలో రూ.…

ఢిల్లీలో ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల

పదేళ్లవుతున్నా ఒక్క విభజన హామీనీ నెరవేర్చలేదని మోదీపై షర్మిల ఫైర్ బీజేపీ ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపాటు కాసేపట్లో ఏపీ భవన్ వద్ద దీక్షకు దిగనున్న షర్మిల

GOOD NEWS చెప్పనున్న సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు పే స్కేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖ…

పేదలకు తక్కువ ధరలకే సరకులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం

సంగారెడ్డి : పేదలకు తక్కువ ధరలకే సరకులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఇదే ఉద్దేశంతో రేషన్‌ దుకాణాలను ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణ బాధ్యతను డీలర్లకు అప్పగించింది. ఇంతవరకు బాగానే ఉన్నా బినామీ రేషన్‌ డీలర్లతో కొనసాగుతున్న దుకాణాల కారణంగా…

పెన్షన్‌ ఉంటే చేయూత లేనట్టే… కొత్త దరఖాస్తులకు బ్రేక్

Trinethram News : వైఎస్సార్‌ చేయూత కొత్త దరఖాస్తులకు పథకాన్ని వర్తింప చేయడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సంక్షఏమ పథకాల్లో భాగంగా పెన్షన్లు అందుకుంటున్న వారిని చేయూత నుంచి మినహాయించారు. కొత్త దరఖాస్తుల్లో పెన్షనర్ల పేర్లను తొలగించారు. పెన్షన్ పొందుతున్న మహిళలను…

మగవారి కోసం ప్రత్యేక బస్సులు?

Trinethram News : హైదరాబాద్: ఫిబ్రవరి 01తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీదనే సంతకం చేసింది. ఆ వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం…

మతం మార్పిడి పై భారత ప్రభుత్వ చట్టం ఏమి చెపుతుంది

Trinethram News : 1. మతం మారిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తి షెడ్యూల్డు కులాల వ్యక్తిగా పరిగణింపజాలదని ఆంధ్రప్రదేశ్| హైకోర్టు 1977లో తీర్పునిచ్చింది. (Alt 1977, 282) క్రైస్తవ మతాన్ని స్వీకరించిన షెడ్యూల్డు కులాలవారు షెడ్యూల్డు కులాల ప్రయోజనాలు పొందజాలని…

గత ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో.. తప్పులున్న వాటిని నిలిపివేస్తున్నాం

Trinethram News : Revanth Reddy: పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికను ఏఐసీసీకి అప్పగించినట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికకు సీఈసీ కమిటీని నియమించినట్టు వివరించారు.. అభ్యర్థులు అప్లపికేషన్లను గాంధీ భవన్‌లోనే సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు మరో 100…

Other Story

You cannot copy content of this page