ఘన ద్రవ వ్యర్ధాలు లేని గ్రామాల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్

ఘన ద్రవ వ్యర్ధాలు లేని గ్రామాల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పైలట్ ప్రాజెక్టు గ్రామాలుగా దెందులూరు, కైకలూరు, భీమడోలు, దొరమామిడి, మోర్సపూడి పంచాయతీలు ఎంపికప్రభుత్వ సలహాదారు సి.శ్రీనివాసన్ సేవలతో గ్రామాలలో డంపింగ్ యార్డులకు శాశ్వత పరిష్కారం ఏలూరు…

కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్ టి ఆర్ బీచ్ దగ్గర సముద్రం లో కొట్టుకు వఛ్చిన యువతి మృతదేహం

Trinethram News : కాకినాడ జిల్లా కాకినాడ కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్ టి ఆర్ బీచ్ దగ్గర సముద్రం లో కొట్టుకు వఛ్చిన యువతి మృతదేహం మృతదేహం వద్ద.. ఐ డి కార్డు గుర్తింపు.. మృతురాలు మెడికో స్టూడెంట్ మృతదేహం…

జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి

జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి బెంగుళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఎంత సంపాదించినా.. చివరకు తీసుకెళ్లేది ఏమీ లేదన్న విషయంతో పాటు.. మరణించిన తర్వాత కీర్తి ప్రతిష్ఠలు తప్పించి.. ఆస్తులు ఏమీ వెళ్లిపోయిన వ్యక్తి వెంట ఉండవన్న నిజం జయలలిత…

ఎలైట్‌ బార్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు సూచించారనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది

ఎలైట్‌ బార్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు సూచించారనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అదే నిజమైతే ఇదేదో కొత్తగా అమలు చేయబోతున్న అంశం అనుకుంటే పొరపాటే… మద్యం వ్యాపార రంగంలో ఎలైట్‌ బార్లు అనేకం ఇప్పటికే మనుగడలో ఉన్నాయి.…

మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్‌ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : హైదరాబాద్‌ మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్‌ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ప్రింటింగ్ పుస్తకాలు దగ్ధం.. మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.

మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్

Trinethram News : తమిళనాడు మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్.. జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా స్టేడియం నిర్మించిన ప్రభుత్వం.. స్టేడియంలో తొలిసారిగా పోటీలకు సిద్ధమైన ఆరువందల ఎద్దులు.. పాల్గొన్న నాలుగు వందల మంది యువకులు.

హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు లో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం

ఐఆర్ ఆర్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ ను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం ఐఆర్ ఆర్ కేసులో ఈనెల 10న చంద్రబాబు నాయుడు కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు లో సవాలు…

అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం

అమరావతి అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం.. అంగన్వాడీలతో మంత్రి బొత్స, సజ్జల చర్చలు.. సమ్మె విరమించిన అంగన్వాడీలు.. జులై నెలలో అంగన్వాడీలకు జీతాల పెంపునకు ప్రభుత్వం హామీ.. రాతపూర్వకంగా ఇవ్వాలని కోరిన అంగన్వాడీలు.. రాతపూర్వకంగా ఇచ్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం.. ప్రభుత్వ…

నేడే వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత అమౌంట్ విడుదల

నేడే వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత అమౌంట్ విడుదల నేటి నుంచి రెండు వారాల పాటు సుమారు 78.94 లక్షల మంది మహిళల ఖాతాలో రూ.6,394.80 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం.. నేడు అనంతపురం జిల్లా ఉరవకొండ లో ఈ కార్యక్రమానికి…

అంగన్‌వాడీ లతో… ప్రభుత్వ చర్చలు సఫలం

అమరావతి అంగన్‌వాడీ లతో… ప్రభుత్వ చర్చలు సఫలం… సమ్మె విరమించిన అంగన్వాడీలు… నేటి నుంచి వీధుల్లో చేరనున్న అంగన్వాడీ వర్కర్స్ మొత్తం 10 డిమాండ్లను అంగీకరించిన ప్రభుత్వం జూలై నెలలో జీతాలు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఉద్యమ కాలంలో అంగన్వాడీలకు జీతాలు…

Other Story

You cannot copy content of this page