మేడారం మహా జాతరకు ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు

Trinethram News : ములుగు జిల్లా:ఫిబ్రవరి 20మేడారం మహా జాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రతి రెండేండ్ల కోసారి జరిగే ఈ గిరిజన పండుగకు సుమారు రెండు కోట్ల మంది తరలిరా నున్నారు. వనదేవతలను దర్శించు కుని మొక్కులు చెల్లించు…

తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం షాద్‌నగర్‌: మాజీ మంత్రి హరీశ్‌రావు

షాద్‌నగర్‌ ప్రజలు ఉద్యమంలో పోరాటస్ఫూర్తిని చూపారు ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తి ప్రస్తుతం సీఎంగా ఉన్నారు.

హైదరాబాద్‌ టు వైజాగ్‌

Trinethram News : హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే…

నేడు జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు

Trinethram News : నేడు జమ్మూకశ్మీర్‌కు ప్రధాని మోదీ నేడు జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రూ.32,000 కోట్ల విలువైన విద్య, రైల్వే, విమానయానం, రహదారి రంగాలతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌లో దాదాపు 1,500 మంది…

సుప్రీంకోర్టు నిబంధనలు అమలు కావాలి కదా?: ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో పిటిషన్ బీఈడీ అభ్యర్థులకు అనుమతిని ఇవ్వడం వల్ల డీఎడ్ అభ్యర్థులు నష్టపోతారన్న పిటిషనర్ సుప్రీం నిబంధనలకు విరుద్ధంగా ఖాళీల భర్తీ చేపట్టారని అభ్యంతరం

ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన: హీరో సోనూ సూద్

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 19తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయడా నికైనా రెడీగా ఉంటాన న్నారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్. శంషాబాద్ మున్సి పాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ప్రభుత్వ పాఠ శాల భవనాన్ని…

నేడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 19తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష హాల్ టిక్కెట్లు నేడు విడుదల చేశారు. హాల్ టిక్కెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు ESSSC లేదా మొదటి సంవత్సరం…

నగరంలో అనధికారిక సైరన్లు మార్మోగుతున్నాయి

Trinethram News : హైదరాబాద్‌: నగరంలో అనధికారిక సైరన్లు మార్మోగుతున్నాయి. పోలీసు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలకు మాత్రమే ఇవి ఉండాలి. ధ్వని కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా నేతల వాహనాలకు సైరన్లు పెట్టకూడదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. కానీ…

మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ‘మై మేడారం’ యాప్‌ రూపొందించింది

స్మార్ట్‌‌ఫోన్‌లో ప్లే స్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందులో రెండు కేటగిరీలు వస్తాయి. మొదటి కేటగిరీలో నీరు, వైద్య, పార్కింగ్‌, శౌచాలయాలు, స్నానఘట్టాల వివరాలు ఉంటాయి. రెండో కేటగిరీలో తప్పిపోయిన వారి వివరాలు వెల్లడించేలా మిస్సింగ్‌ అలర్ట్స్‌, రిపోర్ట్‌ మిస్సింగ్‌,…

తమకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పాలకవర్గం సిద్ధంగా ఉందని

తమకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పాలకవర్గం సిద్ధంగా ఉందని.. తమకు భేషజాలు లేవని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అన్నీ మాకే తెలుసనే విధానంలో తాము ఉండబోమన్నారు. ఎవరికైనా సమస్యలుంటే వ్యక్తిగతంగానైనా తనను సంప్రదించవచ్చని, చట్టానికి లోబడి ఉండే పనులను…

Other Story

You cannot copy content of this page