Patnam Mahender Reddy : పంచాయతీ కార్యదర్శుల సమస్యలను cm దృష్టికి తెస్తాం : పట్నం
మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలనకు ప్రజలకు ఎంతో సేవలుఅందిస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శుల సమస్యల ను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.తెలంగాణ…