Indiramma House : మొయినాబాద్ మండలం లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించిన భీమ్ భరత్

త్రినేత్రం న్యూస్ : మొయినాబాద్ మండలం లోని శ్రీ రామ్ నగర్ , నక్కల పల్లీ, ఎథ్ బార్ పల్లి , టోల్ కట్ట గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని లబ్ధి దారులకు చేవెళ్ళ నియోజక…

MLA Balu Naik : పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం నుంచి అన్నివిధాలుగా ఆదుకుంటా

ఎం ఎల్ ఏ బాలు నాయక్ దేవరకొండ మే 28 త్రినేత్రం న్యూస్. 743 మంది మల్టిపర్పస్ వర్కర్లకు 10లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించే బాధ్యత నాది. ప్లాస్టిక్ నియంత్రణ నిర్మూలన మన అందరి బాధ్యత. పారిశుధ్య కార్మికులతోనే గ్రామాల…

SLBC Tunnel : బ్లాస్టింగ్ చేస్తేనే ఆ టన్నెల్ తవ్వగలం!

Trinethram News : ఎస్ఎల్‌బీసీ టన్నెల్ విషయంలో ప్రభుత్వానికి కీలక సూచనలు చేసిన సాంకేతిక కమిటీ.. ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో టీబీఎంతో తవ్వకాలు అసాధ్యమని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలోనే తవ్వగలరని ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సాంకేతిక కమిటీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్…

Purchasing Center : చెరువును తలపిస్తున్న కొనుగోలు కేంద్రం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం:న్యూస్, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో నీట మునిగిన ధాన్యం, పట్టించుకొని అధికారులు తాండూరు నియోజకవర్గం బెన్నూరులో అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల కొనుగోలు కేంద్రంలోనే ఉండిపోయిన ధాన్యం అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో నీరు చేరడంతో తడిసిన…

Illegal Sand : అక్రమ ఇసుక రవాణాతో ఎమ్మెల్యేలకు ప్రతి రోజు 10 లక్షలు రాబడి

త్వరలో ర్యాంప్ ల వద్దకు అఖిలపక్ష పార్టీలు బృందం సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆరోపణ రాజమహేంద్రవరం మే 26 : పేరుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రవాణా చేస్తున్నామని చెప్తున్నారు గానీ అదంతా బోగస్ అని రాత్రి…

Accidents : మడికొండ అండర్ బ్రిడ్జి వద్ద నిత్యం ప్రమాదాలు

మే 26 2025 (త్రినేత్రం న్యూస్) మడికొండ: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 163 జాతీయ రహదారి అండర్ బ్రిడ్జి మడికొండ వద్ద ధర్మసాగర్ మడికొండ ఇరువైపుల నుండి వచ్చే వాహనాలకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి చాలామంది ప్రజలు…

CPM Demands : కమలతోట గ్రామంలో విషజ్వరాల భూతం – మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని సిపిఎం డిమాండ్

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ మే 26: అనారోగ్యంతో శ్రమిస్తున్న గ్రామస్తుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం: మండల కమిటీ సభ్యుడు రామన్న. అరకువేలి మండలం మాదల పంచాయతీ పరిధిలోని చివరి సరిహద్దు గ్రామమైన కమలతోటలో తీవ్ర ఆరోగ్య సమస్యలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి.…

CPI : ప్రజలకిచ్చిన హామీలను చిత్తశుద్దితో అమలు చేయాలి

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి…రైతు భరోసాపై ప్రభుత్వ వైఖరిని చెప్పాలి..సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు అంజయ్య నాయక్డిండి (గుండ్ల పల్లి)మే 25 త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలతో పాటు ఆరు గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు…

Saladi Veera Babu : రేషన్ వాహనాల నిలిపివేత సమంజసం కాదు మాజీ సర్పంచ్ సలాది వీరబాబు

త్రినేత్రం న్యూస్. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం, కపిలేశ్వరపురం: రాష్ట్రంలో జూన్ ఒకటి నుంచి రేషన్ దుకాణాల ద్వారానే బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సమంజసం కాదని కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి మాజీ సర్పంచ్ సలాది వీరబాబు…

Dharna at GM Office : సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారానికి ఆర్ జీ 1. GM ఆపీసు వద్ద ధర్నా

యాజమాన్యం ప్రభుత్వం మారుపేర్ల సమస్యను పరిష్కరించి కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఐ కృష్ణ. ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని మే-23:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ ధర్నా నుద్దేశించి ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర…

Other Story

You cannot copy content of this page