Evaluation : పదవ తరగతి జవాబు పత్రాలు మూల్యంకనం

తేదీ : 30/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పదవ తరగతి జవాబు పత్రాలను మూల్యంకనం చేసేందుకు ఏప్రిల్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. రాష్ట్రం మొత్తం 26 జిల్లా…

Iftar Feast : మతసామరస్యానికి ప్రత్యేక ఇఫ్తార్ విందు

రంజాన్ సోదర భావాన్ని పెంపొందిస్తుంది.తహసిల్దార్ అంబటి ఆంజనేయులు. డిండి(గుండ్లపల్లి) మార్చి 29 త్రినేత్రం న్యూస్. డిండి పట్టణ కేంద్రంలోని మైనార్టీ షాది ఖానా లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాల నాయక్ ఆధ్వర్యంలో నేడు శనివారం రోజు…

TDP Foundationday : అల్లూరి జిల్లా కేంద్రం, పాడేరు లో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : ఘనంగా తెలుగుదేశం పార్టీ, 43వ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం శనివారం పాడేరు పట్టణంలో ఉన్నటువంటి, నందమూరి తారక రామారావు విగ్రహానికి ఏపీ టూరిజం డైరెక్టర్, రాష్ట్ర కార్యదర్శి కిల్లు…

Bridge : తమ్మిలేరు పై వంతెన నిర్మించాలి

తేదీ : 29/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చాట్రాయి మండలం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో శివపురం- చిన్నంపేట మధ్య ఉన్న తమ్మిలేరు పై హై లెవెల్ కాజ్ వే నిర్మించాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ.కృష్ణ…

కాకినాడ ఎన్నికలపై మున్సిపల్ మంత్రి ప్రకటన చేయాలి

సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్. (28.3.2025). కాలినజిల్లా అభివృద్ధి సమావేశం సందర్భంగాజిల్లా కేంద్రంలో విలీన గ్రామాల కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల పెండింగ్ పై ప్రభుత్వం వహిస్తున్న చర్యలను మున్సిపల్ మంత్రి పి నారాయణ మీడియా ముఖంగా ప్రకటించాల ని సామాజిక…

MLA Adireddy Srinivas : కూటమి ప్రభుత్వంతోనే మహిళల ఆర్థికాభివృద్ధికి

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 25 మంది మహిళలకు ఎలక్ట్రికల్ బైక్లు పంపిణీTrinethram News : రాజమహేంద్రవరం : మహిళల ఆర్థికాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగర పాలక సంస్థ ఆవరణలో స్వయం సహాయక సంఘ సభ్యులు…

MLA Gorantla : అభినందించిన ఎమ్మెల్యే గోరంట్ల

మురమండ ఉప సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అభినందించిన ఎమ్మెల్యే గోరంట్ల… త్రినేత్రం న్యూస్ : కడియం. గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి గ్రామాల్లో అభివృద్ధి కుంటిపడిపోయేలా వ్యవస్థలను నాశనం చేసిందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి…

CCTV Camera : సీసీ కెమెరా ఉండాలి

తేదీ : 27/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జగ్గయ్యపేటలో ఏర్పాటుచేసిన 509 సీసీ కెమెరాలను హోం మంత్రి అనిత ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేరాలను అదుపు చేయడమే…

Collector : రైతులకు చెక్కులు అందజేసిన జిల్లా కలెక్టర్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : ప్రభుత్వం అందజేస్తున్న నష్టపరిహారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలం, హకీంపేట కు సంబంధించిన పట్టా…

Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం

Trinethram News : హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసులన్నీ విచారించనున్న సీఐడీ హైదరాబాద్‌లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలపై కేసు నమోదు.. సైబరాబాద్‌లో బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రెటీలపై కేసులు అగ్ర హీరోల నుంచి…

Other Story

You cannot copy content of this page