Patnam Mahender Reddy : పంచాయతీ కార్యదర్శుల సమస్యలను cm దృష్టికి తెస్తాం : పట్నం

మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలనకు ప్రజలకు ఎంతో సేవలుఅందిస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శుల సమస్యల ను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.తెలంగాణ…

MLA Balu Naik : మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

ఎంఎల్ఏ బాలు నాయక్.దేవరకొండ మే 07 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగు నీరు అందించే నా దే.దేవరకొండ నియోజక వర్గంలో ఉన్న ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టించే బాధ్యత నాది.. ఐదు సంవత్సరాలలో దేవరకొండ నియోజగవర్గాన్ని 119…

MLA Jare : ప్రభుత్వ పథకాలు పేదలకు పారదర్శకంగా అందిస్తాం ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం. అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలంలోని మంగయ్య బంజర గ్రామంలో పేదలకు ఆవాసం కల్పించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లకు శంకుస్థాపన…

CPI : పాక్ పై యుద్ధానికి CPI వ్యతిరేకం

Trinethram News : ఉగ్రవాదులను హతమార్చడానికే భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంది. పాక్ పై యుద్ధం చేయడానికి కాదు.. ఉగ్రవాదులను చంపడం న్యాయమే.. పాకిస్థాన్ కూడా ఉగ్రవాదుల నిర్మూలనలో భారత దేశానికి సహకరించాలి.. పోరు ఉగ్రవాదంపై ఉండాలి.. పాక్ పౌరులు, ప్రభుత్వంపై…

Machine Training : మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ పేరట,కూటమి కుంభకోణం

సామర్లకోట: త్రినేత్రం న్యూస్ : రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత మహిళలకు కుట్టు మిషన్లు, శిక్షణ పేరిట 230 కోట్లు రూపాయలు కుంభ కోణానికి తెరతీసిందని వైస్సార్సీపీ అయ్యరక విభాగం రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ కౌన్సిలర్…

RTC Unions : ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు

Trinethram News : సచివాలయానికి చేరుకున్న ఆర్టీసీ సంఘాల నేతలు.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు ప్రారంభం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందన్న ఆర్టీసీ సంఘాల నేతలు మహాలక్ష్మి పథకం కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా…

RTC Workers Strike : ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె

Trinethram News : Telangana : సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా లెక్కచేయని ఆర్టీసీ జేఏసీ.. రేపటి నుంచి డిపోలకే పరిమితం కానున్న ఆర్టీసీ బస్సులు.. ఆర్టీసీ కార్మికుల 21 సమస్యలు నెరవేర్చాలని డిమాండ్ రెండుగా చీలిన ఆర్టీసీ…

Nadendla Manohar : రైతు వద్ద ఉన్న మిగులు ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి

నాదెండ్ల మనోహర్,కి వినతిపత్రం అందజేసి అభ్యర్థించిన ఎమ్మెల్యే “బత్తుల” రాజానగరం :త్రినేత్రం న్యూస్ : అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతుల నుండి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అభ్యర్థన.. వెంటనే స్పందించి ఎమెల్యే బత్తులకి శుభవార్త తెలియజేసిన మంత్రివర్యులు.. రాజానగరం…

Free Medical Treatment : తేనెటీగల దాడికి గురైన ఉపాధి కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి ఉచిత వైద్యం అందించాలి

పోలవరం నియోజకవర్గం ( త్రినేత్రం న్యూస్) ఇంచార్జ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, కుకునూర్ మండలం : తేనెటీగల దాడికి గురైన ఉపాధి కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఉచిత వైద్యం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వై…

Miss World 2025 : మిస్ వరల్డ్ 2025 పోటీలకు భారీ

Trinethram News : మే 10న ప్రారంభం కానున్న 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరాన్ని భారీ ఏర్పాటులతో ముస్తాబు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం 120 కి పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు, విదేశీ ప్రతినిధులకు…

Other Story

You cannot copy content of this page