కాంగ్రెస్ లో చేరిన మరో వైసీపీ నేత
నంద్యాల జిల్లాకు చెందిన జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణా రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
The Secret Eye Reveals Truth
నంద్యాల జిల్లాకు చెందిన జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణా రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
You cannot copy content of this page