People Missing : గోదావరిలో 8 మంది గల్లంతు

అంబేద్కర్ కోనసీమ జిల్లా : ముమ్మిడివరం మండలం : ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతు… కె.గంగవరం మండలం శేరుల్లంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన కాకినాడ, రామచంద్రపురం, మండపేట గ్రామాలనుంచి నుంచి…

CPI : వచ్చే గోదావరి వరదలతో నష్టపోతున్న 2500 ఎకరాల రైతుల్ని ఆదుకోండి

రాజమండ్రి ప్రజాప్రతినిధులకు అక్కినేని వనజ మనవి ఇళ్ల స్థలాల కోసం 2 న జరిగే రాష్ట్ర వ్యాప్త ధర్నాలను విజయవంతం చేయండి పాత్రికేయుల సమావేశంలో అక్కినేని వనజ పిలుపు గోడపత్రిక ను ఆవిష్కరించిన సిపిఐ నేతలు Trinethram News : రాజమండ్రి…

MLC Kavitha : కేసీఆర్‌ ప్రతిష్టను దెబ్బతియాలనే కుట్రతోనే నోటీసులు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత Trinethram News : రాజకీయ కక్షతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడానికే కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోతున్నామని…

YSR Congress Party : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉభయగోదావరి జిల్లాల సమీక్ష సమావేశం

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సమీక్ష సమావేశంలో పాల్గొన మాజీ, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్,మాజీ రుడా చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి, కాకినాడ జిల్లా: త్రినేత్రం న్యూస్, శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రివర్యులు…

Program Cancelled : కార్యక్రమం రద్దు

తేదీ : 13/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లాలో ఏప్రిల్ 14వ తేదీ సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో జరగవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు పరచడమైనది. డాక్టర్ అంబేద్కర్…

Workers Dharna : గోదావరిలో డ్రెడ్జింగ్‌ పడవలు నిలుపుదల చేయాలి

-బొమ్మూరు కలెక్టరేట్‌ వద్ద కార్మికుల ధర్నారాజమహేంద్రవరం : గోదావరిలో డ్రెడ్జింగ్‌ పడవలు ఆపాలని, ఇసుక పడవల కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్ళ రాజు, ప్రగశీల కార్మిక సమాఖ్య (పికేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు…

Boat Overturned : పడవ బోల్తా ఘటనలో ఇద్దరి మృతి

Trinethram News : రాజమహేంద్రవరం గోదావరి పుష్కర్ ఘాట్. వద్ద అదుపుతప్పి పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో రాజు, అన్నవరం అనే ఇద్దరి వ్యక్తుల మృతదేహాలను నదిలో సహాయ సిబ్బంది గుర్తించారు. ఇంకో వ్యక్తి ఆచూకీ…

AP News : గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు

Trinethram News : తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలింపు…

TDP : మహాశివరాత్రి పర్వదినాన గోదావరి నదిలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి టీడీపీ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం గోదావరిఖనిలో నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ కార్మికులకు కర్షకులకు ప్రజలకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఆ పరమశివుడు ప్రజలందరికి దీవెనలు ఇచ్చి చల్లగా…

Chemical and Dirty Water : గోదావరి లో భక్తుల పుణ్య స్నానాల కు కెమికల్, మురికి నీళ్ళే గతా?

శివరాత్రి పండుగ ఏర్పాట్లు పట్టించుకోని ప్రభుత్వం, నగర పాలక సంస్థ అధికారులు కనీసం సింగరేణి సంస్థ అయిన పట్టించుకోవాలి నది ఒడ్డున ఉన్న శివుని భారీ విగ్రహానికి రంగులు వేయాలని డిమాండ్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి శివరాత్రి పండుగ సందర్భంగా…

Other Story

You cannot copy content of this page