Rosaiah Jayanti : లక్డీకపూల్‌లో కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహం

Trinethram News : మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన జీహెచ్ఎంసీ లక్డీకపూల్‌లో మెట్రో స్టేషన్ సమీపంలోని చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం బిడ్‌లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ ప్రకటన…

Dodla Venkatesh Goud : వీధి కుక్కల దత్తత కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 12 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పటేల్ కుంట పార్క్ లో జి.ఎచ్.ఎం.సి వెటర్నరీ డాక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వీధి కుక్కల దత్తత కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్యఅతిధిగా…

Janasena Leader : మే డే సందర్భంగా జిహెచ్ఎంసి కార్మికులను సన్మానించిన జనసేన నాయకుడు : ప్రేమ కుమార్.

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని కె పి హెచ్ బి కాలనీ 5వ ఫేస్ లో గల జనసేన పార్టీ ఆఫీస్ వద్ద జిహెచ్ఎంసి కార్మికులను శాలువా…

Dodla Venkatesh Goud : జి.ఎచ్.ఎం.సి పారిశుధ్య కార్మికులను శాలువతో సన్మానించిన దొడ్ల వెంకటేష్ గౌడ్.

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా 124 డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ కార్యాలయంలో డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎం.సి పారిశుధ్య కార్మికులను శాలువతో సన్మానించి గౌరవించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…

Dodla Venkatesh Goud : రోడ్లపై చెత్త వేస్తున్న వారిని గుర్తించి జి.ఎచ్.ఎం.సి అధికారులతో జరిమానా విధించిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 16 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో రోడ్లపై చెత్త వేస్తున్న వారిని గుర్తించి జి.ఎచ్.ఎం.సి అధికారులతో జరిమానా విధించి, ఇంకోసారి చెత్తను…

భారీ వర్షాలు.. GHMC అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

Trinethram News : Apr 03, 2025, తెలంగాణ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. హైదరాబాద్ GHMC అధికారులకు…

Weekend Demolitions : హైదరాబాద్ ఉప్పల్ లో వీకెండ్ కూల్చివేతలు

Trinethram News : ఫుట్ పాత్ ఆక్రమణలపై జిహెచ్ఎంసి అధికారులు కొరడా.. ఉప్పల్ లోని మండే మార్కెట్ ప్రధాన రహదారి పై ఫుట్ పాత్ ను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను జిహెచ్ఎంసి అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ ఫుట్ పాత్ ఆక్రమణలు…

Seized Hotel Taj : హోటల్‌ తాజ్‌ బంజారాను సీజ్ చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు

Trinethram News : Hyderabad : రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించడంలో తాత్సారం చేశారని.. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించ లేదని, ఆఖరికి రెడ్ నోటీసులు సైతం జారీ చేశామని తెలిపిన ఏఎంసి ఉప్పలయ్య నోటీసులకు స్పందించనందుకు హోటల్ తాజ్…

హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న భూకబ్జాలు

హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న భూకబ్జాలు Trinethram News : మొన్న 200 కోట్ల రూపాయల స్థలం, నేడు ఏకంగా జీహెచ్ఏంసీ పార్క్ స్థలం కబ్జా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని జీహెచ్ఏంసీ పార్క్ ‌స్థలాన్ని కబ్జా చేసిన కొందరు వ్యక్తులు పార్క్…

నగరవాసులకు గుడ్ న్యూస్.. రెండో అతి పెద్ద ఫ్లైఓవర్‌ ప్రారంభం

నగరవాసులకు గుడ్ న్యూస్.. రెండో అతి పెద్ద ఫ్లైఓవర్‌ ప్రారంభం.. Trinethram News : హైదరాబాద్: ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లైఓవర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రూ.799 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూపార్క్…

Other Story

You cannot copy content of this page