కోర్టు కేసులలో నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచేందుకు కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా పనిచేయాలి : జిల్లా ఎస్పీ రితిరాజ్

Trinethram News : జోగులాంబగద్వాల ఫిబ్రవరి10:-ఆయా పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయి కోర్టు లలో ట్రయల్స్ నడుస్తున్న కేసులలో నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచేందుకు కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యత తో పని చేస్తూ ఆయా కోర్టు…

యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా బెందల రాజేష్

జోగులాంబ గద్వాల జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా బెందల రాజేష్ ను నియమించారు… ఈ సందర్భంగా రాష్ట్ర యువజన అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్,యువజన కాంగ్రెస్ జిల్లా…

జన్మదిన వేడుకలో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి

జన్మదిన వేడుకలో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి ఈరోజు గద్వాల పట్టణం లోని 7వ వార్డ్ పిల్లిగుండ్ల కాలనిలో శ్రీమతి సంధ్య తిరుపతి గార్ల కుమారుని మొదటిజన్మదిన వేడుకలో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్…

జూరాల బృందావనం గార్డెన్ అభివృద్ధికి వినతిపత్రం అందజేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఎంపీ రాములు గారితో కలిసి నేషనల్ టూరిజం సెక్రటరీ శ్రీమతి విద్యావతి గారికి గద్వాల నియోజకవర్గంలో నిర్మిస్తున్న జూరాల బృందావన్ గార్డెన్ అభివృద్దికి తొడ్పాటు అందించాలని…

ధరూర్ వైఎస్ ఎంపీపీ కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దంపతులు మాజీ మంత్రి

Trinethram News : ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో గద్వాల ఎమ్మెల్యే దంపతులు శ్రీమతి శ్రీ బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి గారి మరియు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సమక్షంలో ధరూర్…

ఏసీబీ వలలో ఐజ లైన్మెన్ జీవరత్నం

Trinethram News : జోగులాంబ గద్వాల జిల్లా: ఐజ పట్టణంలో విద్యుత్ శాఖలో లైన్మెన్ గా పనిచేస్తున్న జీవరత్నమును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. ప్లాట్ లో పోల్ తీసుకునేందుకు విరేష్ అనే వ్యక్తి నుండి లంచం డిమాండ్…

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపి .. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని గద్వాల దంపతులు ఎమ్మెల్యే బండ్ల జ్యోతి కృష్ఙమోహన్ రెడ్డి పరిశీలించారు‌. ప్రమాదానికి…

డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం

డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం.. జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కారు రోడ్డుడివైడర్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. దాంతో.. వారి కుటంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన గద్వాల పురపాలక…

You cannot copy content of this page