Software Company : గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ

Trinethram News : ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కో నిరుద్యోగి వద్ద రూ.2 లక్షలు వసూలు చేసిన ప్యూరోపాల్ క్రియేషన్స్ & ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ట్రైనింగ్ పూర్తయ్యాక నియామక పత్రాలు ఇస్తామని, 2 నెలలు ట్రైనింగ్ పేరుతో కాలయాపన చేశాక బోర్డు…

Miss World-2025 : గ్రాండ్‌గా మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం

Trinethram News : May 10, 2025, తెలంగాణ : నగరంలో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. శనివారం గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన…

Miss World : నేటి నుండి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం

Trinethram News : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి .. పాల్గొననున్న వెయ్యి మందికి పైగా గెస్టులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు పోటీల్లో పాల్గొంటున్న 120 దేశాల కంటెస్టెంట్స్.. ఇప్పటికే 109 దేశాల నుంచి…

IAS Smita : AI ఫొటో షేర్ చేసిన IAS స్మితకు పోలీసుల నోటీసులు

Trinethram News : Telangana : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని చదును చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు Alని ఉపయోగించి జింకలు, నెమళ్లు దీనస్థితిలో చూస్తున్నట్లు ఫొటోలు ఎడిట్ చేశారు. అందులో MAR 31న ఓ నెటిజన్ పోస్ట్ చేసిన…

Supreme Court : HCU భూములు పరిశీలించేందుకు హైదరాబాద్ చేరుకున్న సుప్రీం కమిటీ

Trinethram News : కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం విషయం తెలిసిందే దీనిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని సర్వోన్నత న్యాయస్థానం కమిటీకి ఆదేశాలు జారీ…

Supreme Court : HCU కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లకొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే

Trinethram News : అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణమే ఆపేయాలి .. HCU కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ .. మధ్యంతర నివేదిక పంపిన హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం .. చట్టాన్ని మీ…

High Court : HCU కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు కొట్టివేతపై స్టే విధించిన హైకోర్టు

Trinethram News : విచారణ ఏప్రిల్ 7 వరకు వాయిదా వేసిన హైకోర్టు .. ఈనెల 7 వరకు అక్కడ చెట్లు కొట్టివేయవద్దని హైకోర్టు స్టే .. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ చెట్లు కొట్టివేత కొనసాగుతుందని ఆధారాలు చూపించిన పిటీషనర్ తరఫు…

Bandi Sanjay : కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Trinethram News : రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిది అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి…

Microsoft : మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏఐ సెంటర్‌ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.క్యాంపస్‌ ప్రారంభించిన అనంతరం…

Run for Girl Child : రన్ ఫర్ గర్ల్ చైల్డ్ 5k ,10k, 21k రన్ కార్యక్రమంలో పాల్గొన్న

రన్ ఫర్ గర్ల్ చైల్డ్ 5k ,10k, 21k రన్ కార్యక్రమంలో పాల్గొన్న సేవా భారత్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రన్ ఫర్ గర్ల్ చైల్డ్ 5k ,10k, 21k రన్ కార్యక్రమంలో పాల్గొన్న, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ…

Other Story

You cannot copy content of this page