లోక్ సభ ఎన్నికల అనంతరం తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదంటున్న ఉత్తమ్

Trinethram News : Uttam Kumar Reddy : స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ప్రధాని మోదీ హయాంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎంను జైలుకు…

రెండు రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతున్నాం – రాహుల్ గాంధీ

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ రోజుల్లో అకౌంట్లు పనిచేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం. మా నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నాం. విమాన ప్రయాణాలు…

You cannot copy content of this page