ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు స్థిరాస్తి సంస్థ యజమాని అరెస్టు

Trinethram News : హైదరాబాద్‌: ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న భువన తేజ స్థిరాస్తి సంస్థ యజమాని సుబ్రహ్మణ్యాన్ని హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో రూ.2.29 కోట్ల నగదును వసూలు చేసి కాజేసినట్లు…

ఆన్‌లైన్‌ మాయగాళ్ల ఆటకట్టించేందుకు నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు కొత్త వ్యూహాలతో సమాయత్తమయ్యారు

Trinethram News : హైదరాబాద్‌ ఆన్‌లైన్‌ మాయగాళ్ల ఆటకట్టించేందుకు నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు కొత్త వ్యూహాలతో సమాయత్తమయ్యారు. నేరపరిశోధన, నిందితులను గుర్తించేందుకు ఏడాది పొడవునా దిల్లీ కేంద్రంగా పోలీసు బృందాలను ఉంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతేడాది నగర సైబర్‌క్రైమ్‌ ఠాణాలో…

ఎలాంటి ఓటీపీ లేకుండా ప్రజల యొక్క ఖాతాలనుండి సొమ్ము కాజేస్తున్న కొత్త రకం మోసాలు.. అలర్ట్‌ చేస్తున్న కేంద్రం

ఎలాంటి ఓటీపీ లేకుండా ప్రజల యొక్క ఖాతాలనుండి సొమ్ము కాజేస్తున్న కొత్త రకం మోసాలు.. అలర్ట్‌ చేస్తున్న కేంద్రం సైబర్ నేరాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇలాంటి నేరాల విషయంలో కేంద్రం వినియోగదారులను పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది.…

Other Story

You cannot copy content of this page