Telangana Foundation Day : బొగ్గు గని కార్మికులు టీబీజేక్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Coal miners celebrate Telangana Foundation Day at TBJK office గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈ మేరకు టీబీజీక్స్ ఆర్ జీవన్ ఇంచార్జి వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా…

ఖని లో జరిగే ఎన్టీఆర్ జయంతిని విజయవంతం చేయండి నిమ్మకాయల ఏడుకొండలు

make the NTR Jayanthi in Khani a success, seven hills of lemons గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 28న గోదావరిఖని గాంధీ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ నందమూరి తారక…

అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం’.. ప్రొద్దుటూరు ‘ప్రజాగళం’లో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించారు. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్ లో రోడ్ షో నిర్వహించారు. జగన్ పాలనలో మీకు నష్టం కలిగితే టిడిపికి ఓటు వేయండని కోరారు. కడప ఎవరి సొత్తు కాదు..…

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కుప్పంలో కేంద్ర బలగాలు కవాతు

Trinethram News : చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీధర్ ,ఆర్ డి ఓ ఆధ్వర్యంలో మంగళవారం కుప్పం పట్టణంలో ఫ్లాగ్ మార్చింగ్ కవాతు డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఫ్లాగ్ మర్చింగ్ ఒక ఉద్దేశం ఓటర్లకు భరోసా…

అట్టహాసంగా జై భీం జెండా ఆవిష్కరణ

Trinethram News : రాజోలు, మార్చి 11 : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక సెంటర్లో దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో చాలా అట్టహాసంగా జై భీం జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలుత బాబాసాహెబ్…

చంద్రబాబు పార్టీకి జెండా కూలి పవన్‌కళ్యాణ్‌

మీడియా స‌మావేశంలో వైయ‌స్‌ఆర్‌సీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ జనసేన జెండాను ఎప్పుడో మడతపెట్టేశాడు రేపటి ఎన్నికల్లో ఆ ఇద్దరికీ రాజకీయ శాశ్వత సమాధి ఖాయం ఎంపీ నందిగం సురేష్‌ ఫైర్‌ నాడు కులరాజధాని.. నేడు నీకు ఇంద్రప్రస్థంగా కనిపిస్తుందా..? శత్రువులు..…

ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగానికి ప‌చ్చ‌జెండా

Trinethram News : రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) భూ సేక‌ర‌ణ‌, విధాన‌ప‌ర‌మైన ప్ర‌క్రియ‌ల వేగ‌వంతం ఆర్ఆర్ఆర్ లో యూటిలిటీస్ త‌ర‌లింపు భారం భ‌రిస్తామ‌న్న కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో ముఖ్య‌మంత్రి రేవంత్…

విశాఖలో ‘మిలాన్’ విన్యాసాలు ప్రారంభం

విశాఖ వేదికగా ఇవాళ ‘మిలాన్-2024’ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. తొలుత 50 దేశాల జాతీయ జెండాలతో నేవీ సిబ్బంది ర్యాలీ చేశారు. తర్వాత హెలికాప్టర్లతో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ నెల 28 వరకు కొనసాగే ఈ వేడుకల్లో…

సొంత పార్టీపై ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

బీసీలకు పదవులు ఇచ్చారు తప్ప అధికారాలు లేవన్న జంగా కృష్ణమూర్తి ..కీలక పదవులన్నీ ఒక సామాజికవర్గం చేతిలోనే ఉన్నాయని విమర్శలు.. బీసీ నేతలకు ప్రోటోకాల్ పాటించడంలేదని ఆవేదన

కోట తహసీల్దార్ ఆధ్వర్యంలో మరోసారి జాతీయ జెండాకు అవమానం

కోట తహసీల్దార్ ఆధ్వర్యంలో మరోసారి జాతీయ జెండాకు అవమానం ఆగస్టు 15,2021 తలక్రిందులుగా జెండా ఎగురవేసిన తహసీల్దార్ పద్మావతి.. తాజాగా ఈరోజు ముడి వీడకుండా అలాగే ఉన్న జెండాకు వందనం చేసిన పద్మావతి తిరుపతి జిల్లా కోట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో…

Other Story

You cannot copy content of this page