రైతుల ధర్నాతో ఢిల్లీలో హైటెన్షన్, మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం

తమ హక్కుల సాధన కోసం హర్యానా, పంజాబ్, యూపీ రైతులు ఢిల్లీ బాట పట్టిన విషయం తెలిసిందే. తమ సమస్యల పరిష్కారం కోసం దేశ రాజధానిలో ధర్నాలు, రాస్తారోకోలతో హోరోత్తిస్తున్నారు. ఉద్యమంపై పట్టు వదలని రైతులు ఢిల్లీని వీడటం లేదు. పోలీసులు…

తెలంగాణ రైతులకు షాక్.. 19 లక్షల ఎకరాలకు రైతుబంధు కట్!

Trinethram News : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి పార్టీ చెప్పినట్లుగానే రైతుబంధు విషయంలో కొర్రీలు పెట్టేందుకు రెడీ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకంగా 19…

గోపాలపురం మండలం కరగపాడులో పెద్దపులి సంచారం

Trinethram News తూర్పు గోదావరి మామిడితోటలో పులి గాండ్రింపులు, పరుగులు తీసిన రైతులు.. అడవిపందిని చంపిన పెద్దపులి.. భయాందోళనలో స్థానికులు.

శ్రీకాకుళం జిల్లా లో రైతులపై ఎలుగుబంట్లు దాడి

Trinethram News : శ్రీకాకుళం జిల్లా ఫిబ్రవరి 01ఎలుగుబంట్లు దాడిలో రైతులకు ఈరోజు తీవ్ర గాయాలు అయ్యాయి తెలిసిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గడూరు, డెప్పురు గ్రామాల సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఈరోజు…

పామాయిల్ రైతుల తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం Trinethram News : పామాయిల్ రైతుల తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమావేశం దమ్మపేట మండలం అల్లిపల్లి పామాయిల్ తోటలో తెలంగాణ ఏపీ రాష్ట్రాల పామాయిల్ రైతులు, అధికారులతో సమావేశం …..మంత్రి తుమ్మల కామెంట్స్…..పామాయిల్ సాగు విస్తరణ…

సంక్రాంతి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే రెడ్డి శాంతి

సంక్రాంతి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ఆమె క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజలంతా ఘనంగా వేడుకలు జరుపుకోవాలని, సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు…

రైతులకు గుడ్ న్యూస్ రుణమాఫీ ఒకేసారి!

రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ ఒకేసారి! కుదరకపోతే రెండు దఫాల్లో పూర్తి రైతులపై వడ్డీ భారం పడకుండా సర్కార్​ కసరత్తు రూ.2 లక్షలలోపు క్రాప్ లోన్ల మాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ రాష్ట్ర సర్కార్ గ్యారంటీ ఇచ్చి.. బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్…

ఆంధ్ర ప్రదేశ్ రైతులకు శుభ వార్త

ఆంధ్ర ప్రదేశ్ రైతులకు శుభ వార్త ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక ధాన్యం సేకరణ నిధులకు రూ. SA 2006 కోట్లు విడుదల. లక్షా 77వేల రూపాయిలు రైతుల ఖాతాలోకి నగదు జమ.

You cannot copy content of this page