Bhubharati : భూభారతిలో రైతుల సమస్య పరిష్కారం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: దరూర్ మండలం. రెవెన్యూ గ్రామసభల ద్వారా ఆర్జీలను స్వీకరించి నూతన చట్టం ప్రకారం భూ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారము ధరూర్ మండలం కేరెల్లి గ్రామం,…

రైతులకు ఇబ్బంది లేకుండా తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి

డిండి మండలం టీ.గౌరారం, తవక్లపూర్, డిండి, గొనబోయినపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ డిండి (గుండ్ల పల్లి)మే 14 . త్రినేత్రం న్యూస్. డిండి మండలములో నేడు టీ.గౌరారం,…

రెండవ పంటకు నీళ్లు ఇచ్చేందుకు నేడు శ్రీకారం

త్రినేత్రం న్యూస్: మే 14 నెల్లూరు జిల్లా: కావలి మన కావలి ప్రియతమ శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి , మరియు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , ఇద్దరూ కలిసి వందలాదిమంది రైతుల సమక్షంలో , సంఘం వద్ద గల…

అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన 400 ఎకరాల దాన్యం రాశులు

Trinethram News : జరిగిన నష్టానికి సర్వేలు చేపట్టి నష్టపరిహారం అందించాలని లేదంటే ఆత్మహత్యే శరణ్యమని మంత్రి సీతక్కను వేడుకుంటున్న రైతులు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుబెల్లి గ్రామంలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముంచేసిన ఊరవాగు కొనుగోలు…

Government Promises : ధాన్యం ధరల పతనంతో రైతులు కష్టాల్లో – ప్రభుత్వ హామీలన్నీ మాటలకే పరిమితం

రైతు భరోసా? మద్దతు ధర? వాస్తవానికి దూరంగా ప్రభుత్వ విధానాలు అనపర్తి : త్రినేత్రంన్యూస్ : రైతులను రాజులుగా మార్చినది జగనన్న ప్రభుత్వం కాగా, అదే రైతులను దగా చేసి, కనీస మద్దతు ధర కూడ లేకుండా నట్టేట ముంచినది కూటమి…

MLA Balu Naik : ధాన్యం కొనుగోలు కేంద్రాలనునల్గొండ జిల్లా కలెక్టర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎం ఎల్ ఏ బాలు నాయక్

డిండి(గుండ్ల పల్లి) మే13 త్రినేత్రం న్యూస్. రైతులు పండించిన ప్రతీ గింజను కొంటాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలి – కలెక్టర్ ఇలా త్రిపాఠీ .. కొనుగోలు కేంద్రాలు మోసాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. ధాన్యం తరుగు…

Tahsildar : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్ధార్

రైతులుకొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలి- తహసీల్దార్ అంబటి ఆంజనేయులు డిండి (గుండ్ల పల్లి) మే త్రినేత్రం న్యూస్ : డిండి మండల చెరకుపల్లి గ్రామము నందలి ఎఫ్ .ఎ.సి.యస్ పి. పి. సి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నేడు తనిఖీ చేసి…

US Agri Seeds : యు ఎస్ అగ్రి సీడ్స్ వారి రైతు అవగాహనా సదస్సు

డిండి గుండ్ల పల్లి )మే 08 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో యూఎస్‌ ఆగ్రి సీడ్స్‌ వారు రైతు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా రైతులను…

Chairperson Rani : పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళిన వైసిపి క్యాడర్

రైతుల కోసం పోరాటం చేస్తాం…చైర్ పర్సన్ రాణి… త్రినేత్రంన్యూస్ : మండపేట ప్లాష్ న్యూస్: అమలాపురం లో వైసిపి చేపట్టిన రైతుకు అండగా వైసిపి కార్యక్రమానికి మండపేట నియోజకవర్గం నుండి వైసిపి నేతలు,కార్యకర్తలు , ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు.…

Tahsildar : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసిల్దార్

రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సహకరించాలి.తహసిల్దార్ అంబటి ఆంజనేయులు.డిండి(గుండ్లపల్లి) మే 7 త్రినేత్రం న్యూస్. దిండి మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామము నందలి ఎస్, ఏ ,సి, ఎస్ పి, సి ,పి ,సి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నేడు అనగా…

Other Story

You cannot copy content of this page