CM Revanth Reddy : తెలంగాణలో నాణ్యమైన విత్తనాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్!

Trinethram News : May 05, 2025, తెలంగాణలో జూన్ 2వ తేదీ నుంచి ‘నాణ్యమైన విత్తనాల పంపిణీ’ కార్యక్రమం CM రేవంత్​రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12వేల గ్రామాలలో మూడు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన…

MLA : భూమి ఉన్న ప్రతి రైతుకు భూ భద్రత కల్పిస్తాం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం : పరిగి పట్టణంలోని ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి…

Alternative Crops : రైతులు గంజాయి సాగు నిర్మూలించి, ప్రత్యామాయ పంటలపై ద్రుష్టి పెట్టాలి

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, మర్రివాడ పంచాయతీ నందు గల, లూసం మరియు సాకులు పాలెం నందు గంజాయి సాగు నిర్మూలన కార్యక్రమం మండల వ్యవసాయ అధికారిని, ఉమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.…

Aavishkarta Award : ఆవిష్కర్త అవార్డు పొందిన రైతుకు ప్రత్యేక అభినందనలు అదనపు కలెక్టర్ డి.వేణు

పెద్దపల్లి, మార్చి-24//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రైతు ఆవిష్కరిత ఎర్రం మల్లారెడ్డిని కలిశారు పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామానికి చెందిన ఎర్రం మల్లారెడ్డి డ్రం సీడర్ పద్ధతితో…

MLA Vijaya Ramana Rao : పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి

నష్టపరిహారం తక్షణమే చెల్లాంచాలి. సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి మార్చి-24// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి నియోజకవర్గంలో 2627 ఎకరాల్లో పంట నష్టం. ఈనెల 21న కురిసిన అకాల రాళ్ళ వర్షం, వడగండ్ల వాన పెద్దపల్లి…

MLC Kavitha : పసుపు రైతులు ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

Trinethram News : నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా ? గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది ? మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు…

Farmer Climbed : భూ సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్ పైకెక్కిన యువరైతు

Trinethram News : వెంటనే సమస్య పరిష్కరించకుంటే కిందకు దూకుతానంటూ ఓ యువ రైతు మెదక్ కలెక్టరేట్ భవనం ఎక్కి హల్చల్ హవేళిఘణాపూర్ మండలం శమ్నాపూర్‌కు చెందిన పట్నం సురేందర్ తండ్రి రమేశ్ పేరున 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది.…

Electric Shock : విద్యుత్ షాక్ తో రైతు మృతి

బొల్లాపల్లి : బోల్లాపల్లి మండలం మూగ చింతలపాలెంలో సోమవారం రాత్రి విద్యుత్ తీగల తగిలి రైతు మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పొగాకు చెక్కులను ట్రాక్టర్ లో లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నాగేశ్వరావు కు కరెంట్ తీగలు తగిలి…

కాళ్లు మొక్కుతా.. భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడి ప్రాధేయపడ్డ రైతు

Trinethram News : కరీంనగర్ – శంకరపట్నం మండలం తాడికల్ శివారులో పూర్తిస్థాయి భూ పరిహారం అందలేదంటూ NH-563 నిర్మాణ పనులకు అడ్డుపడి ఆందోళనకు దిగిన రైతు ఇప్పలపల్లి గ్రామ రైతు వెంగళ శ్రీనివాస్‌కు చెందిన సర్వే నంబర్ 166లో రహదారి…

Farmer Attempts Suicide : పెనుమూరులో విద్యుత్ టవర్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం

జీడి నెల్లూరు పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర నెల్లూరు నియోజకవర్గo పెనుమూరు మండలం తానా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన రైతు సుబ్రహ్మణ్యం తన భూ సమస్య పరిష్కరించాలని విద్యుత్ ఎవరు ఎక్కాడు. తన భూమిని సదరు గ్రామానికి చెందిన మరొక వ్యక్తి…

Other Story

You cannot copy content of this page