అమెరికాలో తెలుగు విద్యార్థి కిడ్నాప్.. 1200 డాలర్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

Trinethram News : అమెరికా క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్న అబ్దుల్ మహ్మద్(25) మార్చి 7 నుంచి కనపడలేదు.. ఇంతలో అబ్దుల్ మహ్మద్ తండ్రికి కిడ్నాపర్ల నుండి 1200 డాలర్లు ఇస్తే వారి కొడుకును వదిలేస్తామని కాల్ వచ్చింది. క్లీవ్‌ల్యాండ్ డ్రగ్స్…

అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో అనీష్ కు 6 వ తరగతి పుస్తకాల కోసం 4000 వేల రూపాయలు అందజేయటం జరిగింది

హైదరాబాద్, కూకట్ పల్లి, వివేకానంద నగర్, మార్చ్ 19 : హైదరాబాద్, కూకట్ పల్లి లోని వివేకానంద నగర్ లోనీ ఒక ప్రైవేట్ స్కూల్ లో 6 వ తరగతి చదువుతున్న అనీష్ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులతో ఉందని మా దృష్టికి…

బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు

Trinethram News : ఉదయమే ఆయన బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌కు లేఖ రాశారు. కవితను ఈడీ అరెస్ట్ చేసిన సందర్భంలో అధినేత కుటుంబానికి అండగా ఉండేందుకు ఒక్క ప్రకటన చేయని వీరంతా వరుస కట్టి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి…

బొప్పూడి : “ప్రజాగళం” సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం :

Trinethram News : నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం – నిన్ననే దేశంలో ఎన్నికల శంఖారావం మోగింది – ఎన్నికల శంఖారావం మోగాక నా తొలి సభ ఇదే – జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీఏకు 400 కు…

మాజీ మంత్రి వివేకా ఐదో వర్ధంతి.. నివాళులర్పించిన సునీత

Trinethram News : పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఘాట్‌ వద్ద ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి నివాళులర్పించారు. భర్త రాజశేఖర్‌రెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి ఆమె వెళ్లారు.. అనంతరం వివేకా పార్కు వద్ద విగ్రహానికి…

గీతాంజలి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్ధిక సాయం : సియం జగన్

Trinethram News : సోషల్ మీడియాలో పరిస్థితులు మరీ దారుణంగా మారుతున్నాయి. ఏ మాట అంటే ఎవరు ట్రోల్ చేస్తారో? ఏ అభిప్రాయం పంచుకుంటే ఎలాంటి తంటాలొస్తాయో అని వణికిపోయేలా చేస్తున్నారు. కొంత మంది వాళ్ళ ఒక తల్లి తన ప్రాణాలు…

పెద్దవాగులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

Trinethram News : అదిలాబాద్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లారెబ్బెన మండలంలోని మాదవాయిగూడ పెద్దవాగులో ఆదివారం విగ్నేశ్వర్ గల్లంతైన విషయం తెలిసిందే సోమవారం ఉదయం నుండి ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఉదయం నుండి గాలించగా…

మహిళ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి

Trinethram News : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో సిఎన్ఆర్ థియేటర్ దగ్గర నివాసం ఉంటున్న మహిళ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి నిద్ర లేచి తలుపు తెరవగానే కత్తి తో దాడి మహిళ కేకలు వేయడంతో అక్కడ…

మాదిగ సమ్మేళనం వాల్ పోస్టర్ ను విడుదల మంత్రి దామోదర రాజనర్సింహ

Trinethram News : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణలో మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి లో…

మహాశివరాత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్

Trinethram News : ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మహాశివరాత్రి సందర్భంగా నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు మరియు కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్ గారు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు…

You cannot copy content of this page