ఈ సందర్బంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు. గతంలో దుండగుల కాల్పుల్లో మరణించిన జవాన్ యాదయ్య. ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మ కు ఉద్యోగంతో పాటు…

నిజం గెలవాలి, 04-04-2024 షెడ్యూల్

Trinethram News : • 11:00 – కడప విమానాశ్రయానికి చేరుకోనున్న భువనేశ్వరి.• 11:20 – కడప నియోజకవర్గం, కడప మండలం, కడప 45వ డివిజన్లో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.• 12:45 – ప్రొద్దుటూరు నియోజకవర్గం, ప్రొద్దుటూరు మండలం, పెద్దశెట్టిపల్లి గ్రామంలో…

రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం

రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా భారతరత్న అవార్డులు అందుకున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, కర్పూరీ ఠాకూర్‌, స్వామినాథన్‌, చరణ్‌సింగ్‌ కుటుంబ సభ్యులు

తమిళ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

Trinethram News : తమిళనాడు:మార్చి 30టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసు కుంటున్నాయి. ఇప్ప టికే చాలామంది ప్రముఖ నటీనటులు మృతి చెందారు. అయితే తాజాగా ఈరోజు ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్ను మూశారు. గుండెపోటుతో చికిత్స…

పలాస కు చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య

పలాస మండలంలో మోదుగులపుట్టి గ్రామానికి చెందిన మద్దిల జోగారావు (40) జమ్మూ కాశ్మీరు లోని ఉదంపూర్ లోని యూనిట్ లో జేసీఓ క్యాడర్లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఆత్మ హత్య చేసుకున్నట్లు మంగళవారం ఉదయం కుటుంబ…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రాం చరణ్ దంపతులు

Trinethram News : తిరుపతి జిల్లా:మార్చి 27ఈరోజు సినీ నటుడు రాంచరణ్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సంద ర్భంగా రాంచరణ్…తన కూతురు క్లీంకారా, భార్య ఉపాసన మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు…

భార్యతో గొడవ.. జడ్జి సూసైడ్

చదువులో రాణించి ..చిన్న వయసులోనే జడ్జీ అయ్యాడు! ఇంత సాధించి చివరికి కుటుంబ కలహాలు తో మనస్తాపం చెంది..కనపడని లోకాలకు? ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి గురవుతున్నారు. మంచి చదువు ఉండి.. సొసైటీలో గౌరవమైన స్థానంలో…

క్రిమిసంహారక మందు తాగిన తమిళనాడు ఎంపీ

ఈరోడ్ (తమిళనాడు) ఎంపీ, ఎమ్‌డీఎమ్‌కే నేత ఎ. గణేశమూర్తి ఆసుపత్రిలో చేరిక క్రిమిసంహారక మందు తాగినట్టు కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆసుపత్రికి తరలింపు ఎంపీ ఆరోగ్యం విషమంగా ఉందన్న ఎమ్‌డీఎమ్‌కే నేత దురై వైకో

గంటా శ్రీనివాసరావుకు బ్యాంక్‌ అధికారుల నోటీసులు

గంటాతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు నోటీసులు ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి..రూ.390 కోట్ల రుణం తీసుకున్న ప్రత్యూష కంపెనీ ప్రత్యూష కంపెనీకి గ్యారెంటీర్‌గా ఉన్న గంటా ఏప్రిల్‌ 6న ఆస్తులు వేలం వేస్తున్న ఇండియన్ బ్యాంక్

You cannot copy content of this page