Rahul And Priyanka : ఇవాళ వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక పర్యటన

Rahul and Priyanka visit Wayanad today Trinethram News : Kerala : Aug 01, 2024, కేరళలోని వయనాడ్‌లో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. కొండచరియలు విరిగిపడి నష్టపోయిన బాధితుల కుటుంబాలను పరామర్శించనున్నారు.…

సైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం: రాజ్‌నాథ్‌సింగ్

Stand by families of soldiers: Rajnath Singh జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఒక ఆర్మీ అధికారి సహా ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సైనికులు మరణించడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ‘ధైర్యసాహసాలు కలిగిన సైనికులు ఉగ్రదాడిలో వీరమరణం పొందడం…

షర్మిల చెప్పేవన్నీ అబద్ధాలే.. కుటుంబాలను చీల్చడం చంద్రబాబు అలవాటు: రోజా

షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారన్న రోజా టీడీపీ, జనసేన కోసం షర్మిల చేస్తున్నది ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా

79.59% కుటుంబాల్లో కుల గణన పూర్తి

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. 1.67 కోట్ల కుటుంబాల్లో 4.89 కోట్ల మంది ప్రజలు ఉండగా, ఇప్పటి వరకు 1.33 కోట్ల కుటుంబాల్లోని 3.39 కోట్ల మంది వివరాలను గ్రామ, వార్డు…

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 200 కుటుంబాల చేరిక

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 200 కుటుంబాల చేరిక వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం కొప్పుకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల తెలుగుదేశం పార్టీ నుండి 200 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి…

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపి .. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని గద్వాల దంపతులు ఎమ్మెల్యే బండ్ల జ్యోతి కృష్ఙమోహన్ రెడ్డి పరిశీలించారు‌. ప్రమాదానికి…

పుల్లలచెరువు మండలంలో టిడిపి జోష్ – 38 వైసీపీ కుటుంబాలు టిడిపిలో చేరిక

Trinethram News : పుల్లలచెరువు మండలం పిఅర్ సి తండా గ్రామంలో 38 కుటుంబాలు వైసీపీ నుండి యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి సమక్షంలో టిడిపిలోకి చేరడం జరిగింది. టిడిపి ఇన్చార్జ్ గూడూరి…

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 100 కుటుంబాల చేరిక

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 100 కుటుంబాల చేరిక వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం కొప్పుకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని గణేశుణిపాలెం నందు తెలుగుదేశం పార్టీ నుండి 100 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి…

వైసీపీ నుండి 30 చెంచు కుటుంబాలు టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

వైసీపీ నుండి 30 చెంచు కుటుంబాలు టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరిక యర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీ నందు 30 చెంచు కుటుంబాలు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో వైసీపీ నుండి…

You cannot copy content of this page