సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడి

సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడి. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని ప్రతాప్ నగర్, డిండి గ్రామపంచాయతీ పరిధిలోని ఎడ్ల గడ్డ తండాల్లో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరిండెంట్ కిషన్ పర్యవేక్షణలో ఎక్సైజ్ అధికారులు…

CM Revanth Reddy : ఎక్సైజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఎక్సైజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష Trinethram News : Telangana : బెవరేజేస్ సంస్థ కింగ్‌ఫిషర్ బీర్లు సరఫరా నిలిపివేతపై చర్చించే అవకాశం. బెవరేజేస్ సంస్థ బీర్ల ధర 33.1 శాతం పెంచాలని డిమాండ్. బీర్ల ధరపై రిటైర్డ్…

MLA Kolikapudi Srinivasa Rao : బెల్ట్ షాపులను క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే

బెల్ట్ షాపులను క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే Trinethram News : Dec 17, 2024, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరులో హల్‌చల్ చేశారు. తిరువూరులోని వైన్ షాపుల పక్కన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్…

R. Mahipal Reddy : ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షణ కవచం వినియోగించాలి జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్.మహిపాల్ రెడ్డి

District Excise Officer R. Mahipal Reddy said protective shield should be used to prevent accidents పెద్దపల్లి, ఆగస్టు-14: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జిల్లాలోని కల్లుగీత కార్మికులు ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షణ కవచాన్ని వినియోగించాలని జిల్లా…

Assembly Meetings : నేడు అసెంబ్లీ సమావేశాల్లో పద్దులపై చర్చ

Discussion on taxes in assembly meetings today Trinethram News : తెలంగాణ : Jul 29, 2024, తెలంగాణలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం అసెంబ్లీలో 21 శాఖలకు సంబంధించిన గ్రాంట్లపై చర్చ జరగనుంది. రేపు మరో 19…

Chhatrapati Shivaji : ముంబై చేరుకున్న ఛత్రపతి శివాజీ ఆయుధం

Chhatrapati Shivaji’s weapon reached Mumbai Trinethram News : Mumbai : మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ ఉపయోగించిన ఆయుధం ‘వాఘ్ నఖ్’ లండన్ మ్యూజియం నుంచి ముంబై చేరుకున్నట్లు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ తెలిపారు. దాదాపు…

రేపు ద్విచక్ర వాహనాల వేలం పాట

Tomorrow is the two-wheeler auction పెద్దపల్లి జిల్లా :జులై 11 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు ఈనెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 11…

కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాడివేడి వాదనలు, తీర్పుపై ఉత్కంఠ

Trinethram News : Delhi Excise Policy Case: లిక్కర్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించేనా? తీర్పు రిజర్వ్‌ చేసిన కోర్టు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై…

ఆదాయ సమీకరణ, వనరులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనుల శాఖలపై సమీక్ష ఆయా శాఖల ఆదాయం, పన్ను వసూళ్ల గురించి తెలుసుకున్న సీఎం వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశం ఎక్సైజ్‌ శాఖలో అక్రమాలు అరికట్టి.. పన్నుల వసూళ్లు…

సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ధరణి కమిటీతో సమీక్ష చేయనున్నారు

ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ధరణి కమిటీతో సమీక్ష చేయనున్నారు. అనంతరం వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, మైనింగ్, రవాణా శాఖల రాబడులపై సంబంధిత శాఖల అధికారులతో సీఎం సమీక్ష చేస్తారు.

You cannot copy content of this page