AP Set-2025 : నేటి నుంచి అందుబాటులో ఈఏపీ సెట్ హాల్‌టికెట్లు

Trinethram News : May 12, 2025, ఏపీ ఈ ఏపీ సెట్‌-2025కు సంబంధించిన హాల్‌టికెట్లను సోమవారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 19 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సెట్ వెబ్‌సైట్ లేదా రాష్ట్ర ప్రభుత్వ వాట్సప్ గవర్నెన్స్…

NEET Exam : నేడు దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష

Trinethram News : ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండు షిప్టుల్లో జరగనున్న పరీక్ష .. తెలంగాణ నుంచి నీట్‌కు హాజరు కానున్న 72,507 మంది విద్యార్థులు ఈ మేరకు…

JEE : బిహార్‌లో ఐఐటీ విలేజ్ నుంచి JEE మెయిన్స్‌కు క్వాలిఫై అయిన 40 మంది

Trinethram News : JEE మెయిన్స్ ఫలితాల్లో మొత్తం 2,50,236 మంది అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు.. వీరిలో 40 మందికిపైగా ఒకే గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం.. బిహార్‌లోని గయ జిల్లాలో ఐఐటీ విలేజ్ గా పేరొందిన పఠ్వాఠోలీ నుంచి…

RRB Exams : మరో వారంలో ఆర్‌ఆర్‌బీ పరీక్షలు

4 రోజులు ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల Trinethram News : రైల్వే శాఖలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ద్వారా నిర్వహించే పలు పరీక్షల తేదీలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో పారా-మెడికల్ పోస్టులకు నియామక రాత పరీక్ష…

Kavitha : గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి

Trinethram News : Apr 18, 2025, తెలంగాణ : గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌కు BRS MLC కవిత బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల…

UGC NET : యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు ప్రక్రియ ప్రారంభం

Trinethram News : యువత విద్య, పరిశోధన రంగాల‌్లో కెరీర్ చేయాలనుకునే వారికి ఒక బంగారు అవకాశం లభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ (UGC) జాతీయ అర్హత పరీక్ష UGC NET జూన్ 2025 కోసం…

Minister Lokesh : ఈనెల 12వ తేదీన ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు

తేదీ : 11/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఇంటర్ ఫలితాలు ఈనెల 12వ తేదీ విడుదలవుతాయి. ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి లోకేష్ ట్రీట్ చేయడం…

Exams : నేటి నుంచి 1-9 తరగతుల పరీక్షలు ప్రారంభం

Trinethram News : రాష్ట్రంలో నేటి నుంచి 1-9 తరగతుల వార్షిక పరీక్షలు (సమ్మే టివ్ అసెస్మెంట్-2) ప్రారంభం కానున్నాయి. ఈనెల 17 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 1-8వ తరగతి వరకు ఉదయం 9-12 గంటల వరకు, 9వ తరగతి…

UPSC లోని IFS ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల

Trinethram News : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష 2024కు సంబంధించి ఇంటర్వ్యూ షెడ్యూల్ను ప్రకటించింది. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) రౌండ్ ఏప్రిల్ 21, 2025న ప్రారంభమై మే 2, 2025న ముగుస్తుంది.…

Exams without Stress : ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిమే వంశీ రేపు జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థిని, విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన ములకలపల్లి మండల…

Other Story

You cannot copy content of this page