ఏసీబీ వలలో ఇద్దరు అవినీతి అధికారులు

ఏసీబీ వలలో ఇద్దరు అవినీతి అధికారులు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్.. ఏఎస్ఐ.. ఏలూరు జిల్లా: ఏసీబీ వలలో చిక్కిన హెడ్ కానిస్టేబుల్ ఏఎస్సై.. మద్యం విక్రయాల కేసులో కొత్తకోళ్లంక గ్రామానికి చెందిన రామ్ కుమార్ అరెస్టు చేయకుండా…

హోదా కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి: షర్మిల

హోదా కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి: షర్మిల ఏలూరులో షర్మిల మీడియా సమావేశం ఏపీకి విభజన హామీలు కాంగ్రెస్ పార్టీ వస్తేనే అమలవుతాయని వెల్లడి మళ్లీ టీడీపీ గానీ, వైసీపీ గానీ వస్తే జన్మలో ప్రత్యేక హోదా రాదని వ్యాఖ్యలు

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు అల్లూరి జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44…

గన్ పౌడర్ పేలి కూలీ మృతి

Trinethram News : ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : చినకామన పూడి గ్రామం : గన్ పౌడర్ పేలి కూలీ మృతి మరొకరి పరిస్థితి విషమం గన్ పౌడర్ (తుపాకీ మందు) పేలి చేపల చెరువుల వద్ద పని…

ఇప్పటివరకు ఖరారైన వైసీపీ ఎంపీ అభ్యర్థులు

శ్రీకాకుళం – పేరాడ తిలక్ విశాఖపట్నం – బొత్స ఝాన్సీలక్ష్మి అరకు (ఎస్టీ) – భాగ్యలక్ష్మి (ప్రస్తుతం పాడేరు ఎమ్మెల్యేగా ఉన్నారు) ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ (తొలిసారి బరిలోకి, తణుకు ఎమ్మెల్యే, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు) విజయవాడ…

ఏలూరు నగరంలో హత్య

Trinethram News : ఏలూరు జిల్లా: ఏలూరు అమ్మిన పేట టిడిపి పార్టీ ఆఫీస్ వద్ద హత్య.. ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న ఏలూరు రెండో పట్టణ పోలీసులు.. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది..

You cannot copy content of this page