Cherukuri as GCC Manager : జీసీసీ మేనేజర్ గా చెరుకూరి

తేదీ : 20/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం మండలం , కోట రామచంద్రపురం గిరిజన సహకార సంస్థ (ఐటీడీఏ) మేనేజర్ గా చెరుకూరి . వెంకట రాజయోగి నియమితులయ్యారు. ప్రస్తుతం…

Mini Mahanadu : విజయవంతం అయిన మీని మహానాడు

తేది : 18/05/2025. ఏలూరు జిల్లా:( త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,చింతలపూడి,నియోజకవర్గం ,లింగపాలెం మండలం, వేబ్రిడ్జి దగ్గర టిడిపి మిని మహానాడు కార్యక్రమాన్ని ఘ ణంగా నిర్వహించడం జరిగింది.నాలుగు మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే ,…

Awareness Seminar : నాటు సారా పై పోలీసులు అవగాహన సదస్సు

తేదీ : 18/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి మండలం , నాగిరెడ్డిగూడెం గ్రామం పోలీసుల ఆధ్వర్యంలో నాటుసార వలన కలిగే అనర్థాలను గురించి గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఈ సభలో సిఐ సిహెచ్ .…

గ్రామంలో నిర్వహించిన నూట నాలుగు క్యాంపు

తేదీ : 17/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం , కృష్ణ రావులపాలెం గ్రామంలో నూట నాలుగు వ క్యాంపు నిర్వహించడం జరిగింది. వైద్యులు దుర్గాప్రసాద్, గ్రామ ప్రజలకు సంబంధిత…

Volunteer Program : ఘనంగా స్వచ్ఛంద కార్యక్రమం

తేదీ : 17/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం , కుక్కునూరు మండలం పంచాయితీ రాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీలోని స్వచ్ఛంద కార్యక్రమం…

Mini Mahanadu : మినీ మహానాడు ను విజయవంతం చేయండి

తేదీ : 17/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, లింగపాడు మండలం స్థలం యం ఆర్ ఏ బ్రిడ్జి ఎదురుగా తొలిసారి ఎమ్మెల్యే సాంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మినీ మహానాడు…

Songa Roshan Kumar : పల్లె నిద్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

తేదీ : 16/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, తాడువాయి గ్రామంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ పల్లెనిద్రను నిర్వహించినట్లు…

Public Forum : ఘనంగా ప్రజా వేదిక

తేదీ : 15/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బూరుగుగూడెం, నరసింహారావు పాలెం, కృష్ణారావు పాలెం, చనుబండ,…

Tahsildar : రేషన్ కార్డులు మరియు భూమి వివరాలు తెలిపిన తహసిల్దారు

తేదీ : 13/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం తహసిల్దారు మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో కుటుంబాల పరిధిలో ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి వివరాలు తెలపడం…

రెండు వందల రకాలతో విందు

తేదీ : 12/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు – చాటపర్రు రోడ్డులోని రాఘవేంద్ర టవర్స్ పక్కన నివాసం ఉంటున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి మోతుకూరి. చంద్రకుమార్, లీలావతి దంపతుల కుమార్తె మోహిని లక్ష్మీప్రియకు…

Other Story

You cannot copy content of this page