Computers Donated : పాఠశాలకు కంప్యూటర్లు విరాళం

తేదీ : 25/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరులోని సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు కేకే గుప్తా ఫౌండేషన్ వారు 8 కంప్యూటర్లను విరాళంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా…

Artificial Limbs : కృత్రిమ అవయవాల పంపిణీ

తేదీ : 24/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు దొండపాడు నందుగల ఉమా ఎడ్యుకేషనల్ మరియు టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ద్వారా అవసరమైన దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ…

CC Road : శంకుస్థాపన సిసి రోడ్డు నిర్మాణానికి

తేదీ : 23/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉంగుటూరు మండలం లో రాజల కాలనీ నుండి మండల తహసిల్దారు కార్యాలయం వరకు నిర్మించనున్న సిపి రోడ్డుకి ఎమ్మెల్యే పచ్చమట్ల. ధర్మరాజు శంకుస్థాపన చేయడం జరిగింది.…

MLA Roshan Kumar : బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే

తేదీ: 22/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జంగారెడ్డిగూడెం నుంచి చింతలపూడి నూజివీడు మీదగా విజయవాడ బస్సు సర్వీసును చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ బస్సు సమయాలను డిపో…

Eluru MP : నివేదిక పంపించిన ఏలూరు ఎంపీ

తేదీ : 21/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఎల్ఐసి ఏజెంట్ల భద్రత, భీమా రంగ స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే కమిషన్ మార్పులను రద్దు చేస్తూ, వేజంట్ల ఆర్థిక భద్రతకు భరోసా కల్పించాలని ఏలూరు…

MP met with CM : సీఎంతో ఎంపీ భేటీ

తేదీ : 19/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రు న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఢిల్లీ లో జరిగిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సహచర ఎంపీల తో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా. మహేష్ కుమార్…

SC Classification : మంత్రివర్గం ఎస్సీ వర్గీకరణ పై ఆమోదం హర్షం

తేదీ : 18/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏకసభ్య కమిషన్ నివేదికను ఎస్సీ వర్గీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలపడం పై యం ఆర్ పి యస్ యం యస్ పి జిల్లా అధ్యక్షులు కందుల.…

Vatsapatla Dharmaraja : అమ్మవారిని దర్శించుకున్న శాసనసభ్యులు

తేదీ : 16/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నిడమర్రు మండలం, అడవికొలను గ్రామంలో ఉన్న పెద్దింట్లమ్మ తల్లి అమ్మవారిని ఉంగుటూరు శాసనసభ్యులు వత్సపట్ల. ధర్మరాజు సోదరులు భీమరాజు మరియు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి…

Thanks to Everyone : ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు

తేదీ : 15/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కాకినాడ జిల్లా, పిట్టాపురంలోని జరిగినటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఏపీయస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు…

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

Trinethram News : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారి పనులు చేస్తున్న వాహనాన్ని ఏలూరు వైపు నుంచి తణుకు వైపు వెళుతున్న ఢీకొన్న శాంట్రో కారు.. ఈ ప్రమాదంలో కారులో…

Other Story

You cannot copy content of this page