స్మార్ట్ షాక్ బోగి మంటల్లో విద్యుత్ ఛార్జీల బిల్లులు దగ్ధం.అధికార పక్షం పై గిరిజన సంఘం నిరసన. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్

స్మార్ట్ షాక్ బోగి మంటల్లో విద్యుత్ ఛార్జీల బిల్లులు దగ్ధం.అధికార పక్షం పై గిరిజన సంఘం నిరసన. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ . అల్లూరిజిల్లా అరకులోయ/ త్రినేత్రం న్యూస్. జనవరి :14 రాష్ట్ర ప్రభుత్వం…

వీద్యుత్ ట్రాన్స్ ఫారం తొ ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు

వీద్యుత్ ట్రాన్స్ ఫారం తొ ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు ధర్మసాగర్ జనవరి 12(త్రినేత్రం న్యూస్ ): ధర్మసాగర్ ఎస్సీ కమిటీ హాల్ వద్ద ట్రాన్స్ పారం వేరే చోటు కు మార్చాలని 11 వ వార్డ్ గ్రామ ప్రజలు కోరుచున్నారు…

నాడు అబివృద్ధి నేడు అధోగతి : వాటర్ ట్యాంక్ వేశారు విద్యుత్ కనక్షన్ మరిచారు.

నాడు అబివృద్ధి నేడు అధోగతి : వాటర్ ట్యాంక్ వేశారు విద్యుత్ కనక్షన్ మరిచారు. అల్లూరి జిల్లా అరకులోయ:జనవరి10! త్రినేత్రం న్యూస్! గిరిజన ప్రగతి లక్ష్యం పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకులోయ కూ, కూతవేటు దూరంలో ఉన్న పేదలబూడు…

శుక్రవారం విద్యుత్ చార్జీలు పెంపు కూ నిరసనగా వైసిపి చేపట్టిన ధర్నాకు కౌంటర్ ఇచ్చిన అరకు లోయ ఇన్చార్జి & దొన్ను దోర!

శుక్రవారం విద్యుత్ చార్జీలు పెంపు కూ నిరసనగా వైసిపి చేపట్టిన ధర్నాకు కౌంటర్ ఇచ్చిన అరకు లోయ ఇన్చార్జి & దొన్ను దోర! అరకు లోయ/డిసెంబర్ 31:త్రినేత్రం స్టాఫ్ రిపోర్టర్. గత వైసిపి ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను బ్రష్టు పట్టించి మరల…

విద్యుత్ చార్జీల పెంపుపై అనపర్తిలో భారీ నిరసన

విద్యుత్ చార్జీల పెంపుపై అనపర్తిలో భారీ నిరసన త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంఅనపర్తి:కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంపై అనపర్తి వైఎస్ఆర్సిపి శ్రేణుల నిరసనల గళంఅనపర్తి వైకాపా కార్యాలయం నుండి అనపర్తి మెయిన్ రోడ్ దేవీచౌక్ సెంటర్ మీదుగా నిరసన…

గడచిన 5 యేళ్ళ కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనుడు వైయస్ జగన్ – ఎమ్మెల్యే నల్లమిల్లి

గడచిన 5 యేళ్ళ కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనుడు వైయస్ జగన్ – ఎమ్మెల్యే నల్లమిల్లి త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం విద్యుత్ చార్జీలు పెంపు మీద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయమని జగన్మోహన్ రెడ్డి…

కూటమి ప్రభుత్వ విద్యుత్తు చార్జీల పెంపు పై, వైసీపీ శ్రేణులకు శాంతి యుత ర్యాలీ కి పిలుపునిచ్చిన అరకు శాసన సభ్యుడు

కూటమి ప్రభుత్వ విద్యుత్తు చార్జీల పెంపు పై, వైసీపీ శ్రేణులకు శాంతి యుత ర్యాలీ కి పిలుపునిచ్చిన అరకు శాసన సభ్యుడు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజవర్గ అరకు వేలి మండలం త్రినేత్రం, న్యూస్ డిసెంబర్. 27 : ఆంధ్రప్రదేశ్…

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు, విద్యుత్ విలువైనది వృధా కాకుండా కాపాడుకుందాం

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు, విద్యుత్ విలువైనది వృధా కాకుండా కాపాడుకుందాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్. 18 : అరకులోయ మండలంలోని విద్యుత్ ఉద్యోగులు, జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యుతు…

ఏపీలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సౌర విద్యుత్ వెలుగులు

ఏపీలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సౌర విద్యుత్ వెలుగులు Trinethram News : Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల…

ఉమ్మడిగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్తు చార్జీల, బిల్లులను గ్రామస్తులతో కలసి ధగ్ధం చేసిన(సిపిఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కిండింగి రామారావు

ఉమ్మడిగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్తు చార్జీల, బిల్లులను గ్రామస్తులతో కలసి ధగ్ధం చేసిన(సిపిఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కిండింగి రామారావు. అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వేలి) మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్. 13 :రాష్ట్ర ప్రభుత్వం…

Other Story

You cannot copy content of this page