CITU : విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సదస్సు జయప్రదం చేయండి సిఐటియు.వి.ఉమామహేశ్వరరావు.

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 11: ఈనెల 12వ తేదీన విశాఖపట్నం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో విద్యుత్ కాంట్రా క్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం కై రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి…

Electricity Tariff : విద్యుత్ ఛార్జీల పెంపుపై క్లారిటీ

Trinethram News : తెలంగాణ : తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుదలపై NPDCL స్పష్టత ఇచ్చింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TG NPDCL) పరిధిలో కరెంట్ చార్జీల పెంపుపై సంస్థ CMD కర్నాటి వరుణ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.…

Welfare of Farmers : కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది

Trinethram News : 40 వేల 336 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశాం. ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌ కు 2 లక్షల 60 వేలు ఖర్చు చేస్తున్నాం. వ్యవసాయ కనెక్షన్లకు, ఉచిత విద్యుత్‍కు 12 వేల 400 కోట్లు ఖర్చు చేస్తున్నాం…..…

Farmer Attempts Suicide : పెనుమూరులో విద్యుత్ టవర్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం

జీడి నెల్లూరు పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర నెల్లూరు నియోజకవర్గo పెనుమూరు మండలం తానా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన రైతు సుబ్రహ్మణ్యం తన భూ సమస్య పరిష్కరించాలని విద్యుత్ ఎవరు ఎక్కాడు. తన భూమిని సదరు గ్రామానికి చెందిన మరొక వ్యక్తి…

Farmers : ఎ ఎల్ ఎమ్ సన్మానిస్తూ రైతులు

ఎ ఎల్ ఎమ్ సన్మానిస్తూ రైతులు త్రినేత్రం న్యూస్ గొల్లపల్లి : గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామంలో ఈరోజు గ్రామపంచాయతీ వద్ద కరెంట్ డిపార్ట్మెంట్ ఎ ఎల్ ఎమ్ వరుణ్ నాలుగు సంవత్సరాలుగా గ్రామంలోని రైతులకు గ్రామానికి కరెంటు సంబంధించి అనేక…

పెట్రోల్ పోయలేదని బంక్‌కు కరెంటు కట్ చేసిన లైన్‌మెన్

పెట్రోల్ పోయలేదని బంక్‌కు కరెంటు కట్ చేసిన లైన్‌మెన్ Trinethram News : ఉత్తరప్రదేశ్ – హాపూర్ జిల్లాలోని ఓ బంక్‌లో పెట్రోల్ కోసం వచ్చిన లైన్‌మెన్‌కి, హెల్మెట్ లేదని పెట్రోల్ పోయని బంక్ సిబ్బంది పెట్రోల్ పోయలేదని బంక్‌కు కరెంటు…

భోగిమంటల్లో కుటమి ప్రభుత్వా విద్యుత్ చార్జీల బిల్లులు

భోగిమంటల్లో కుటమి ప్రభుత్వా విద్యుత్ చార్జీల బిల్లులు. అల్లూరిజిల్లా అరకులోయ: జనవరి: 14″త్రినేత్రం న్యూస్. పెరిగిన కరెంట్ చార్జీలను రద్దు చేయాలని స్మార్ట్ మిటర్లను వల్లన గిరిజనులకు నష్టమని, కార్పోరేట్ కంపెనీలతో చేసుకున్న రహస్య ఒప్పందాలను,రద్దు చేయాలని అరకులోయ మండల కాంగ్రెస్…

Protest by CPM : బోగిమంటల్లో పెంచిన విద్యుత్తు బిల్లులు సీపీఎం నాయకుల విన్నూత్న నిరసన

బోగిమంటల్లో పెంచిన విద్యుత్తు బిల్లులు సీపీఎం నాయకుల విన్నూత్న నిరసన అల్లూరి జిల్లా అరకులోయ:త్రినేత్రం న్యూస్!! జనవరి: 14 అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం పద్మాపురం గ్రామపంచాయతీ ఎండపల్లి వలస గ్రామం. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ చార్జీలు వ్యతిరేకంగా…

స్మార్ట్ షాక్ బోగి మంటల్లో విద్యుత్ ఛార్జీల బిల్లులు దగ్ధం.అధికార పక్షం పై గిరిజన సంఘం నిరసన. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్

స్మార్ట్ షాక్ బోగి మంటల్లో విద్యుత్ ఛార్జీల బిల్లులు దగ్ధం.అధికార పక్షం పై గిరిజన సంఘం నిరసన. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ . అల్లూరిజిల్లా అరకులోయ/ త్రినేత్రం న్యూస్. జనవరి :14 రాష్ట్ర ప్రభుత్వం…

వీద్యుత్ ట్రాన్స్ ఫారం తొ ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు

వీద్యుత్ ట్రాన్స్ ఫారం తొ ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు ధర్మసాగర్ జనవరి 12(త్రినేత్రం న్యూస్ ): ధర్మసాగర్ ఎస్సీ కమిటీ హాల్ వద్ద ట్రాన్స్ పారం వేరే చోటు కు మార్చాలని 11 వ వార్డ్ గ్రామ ప్రజలు కోరుచున్నారు…

Other Story

You cannot copy content of this page