చంద్రగిరిలో జరిగిన అవకతవకలు ఎన్నికల కమిషన్ కు కేస్ స్టడీ

ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల దందా చంద్రగిరిలో జరిగిన అవకతవకలు ఎన్నికల కమిషన్ కు కేస్ స్టడీ డెకాయిట్లు కూడా చేయని విధంగా అక్రమాలు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటరు జాబితా అక్రమాలపై నిరసనల్లో అస్వస్థతకు గురైన చంద్రగిరి…

“BRS Leaders Focus on Parliament Elections 2024

Trinethram News : లోక్‌సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. అవకాశం ఇస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరితో పాటు ఇటీవలి ఎన్నికల్లో అవకాశాలు రాని…

పార్లమెంట్‌ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం

Trinethram News : ఢిల్లీ పార్లమెంట్‌ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం.. జేపీ నడ్డా అధ్యక్షతన హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల నేతలు.. తెలంగాణ నుంచి పాల్గొననున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు.. తెలంగాణ పార్లమెంట్‌ స్థానాలను 5…

జనవరి 22న అయోధ్యకు రానని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు

జనవరి 22న అయోధ్యకు రానని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు.. బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఇదంతా ఎన్నికల స్టంట్.. ఎన్నికలయ్యాక రాముడిని మరిచిపోతారని వ్యాఖ్య నలుగురు మఠాధిపతులు కూడా ఇదే విషయం చెప్పారన్న మంత్రి బీహార్ లో…

లోక్ సభ బరిలో ఒంటరిగానే.. స్పష్టం చేసిన మాయావతి

Trinethram News : లఖ్ నవూ: రానున్న లోక్ సభ ఎన్నికల్లో(Parliament Elections 2024) బీఎస్పీ(BSP) ఒంటరిగానే పోటీ చేస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి(Mayawati) స్పష్టం చేశారు.. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బీఎస్పీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని అన్నారు. అయితే ఎన్నికలయ్యాక…

విద్యుత్ షాక్ తో పంచాయతీ కార్యదర్శి మృతి

విద్యుత్ షాక్ తో పంచాయతీ కార్యదర్శి మృతి అనంతపురం జిల్లా కంబదూరు మండలం కొత్త ఇపార్సపల్లి లో ఆదివారం ఉదయం విద్యుత్ షాక్ తో పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి (28) మృతి చెందారు. సంక్రాంతి పండుగ పూట ఇంట్లో నీళ్లు ఖాళీ…

ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే?

AP NEWS: ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..? అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘానికి ( Central Election Commission ) బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) శనివారం లేఖ రాశారు.. ఓటర్ల జాబితా మరియు EPICలకు…

టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం

Trinethram News : అమరావతి టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం సీఈవో ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు సేకరిస్తున్న డీఈవోలు ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని నిన్న సీఈసీ భేటీలో ప్రస్తావన…

జమిలి ఎన్నికలపై.. 5000 సూచనలు

జమిలి ఎన్నికలపై.. 5000 సూచనలు దిల్లీ: ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక (One Nation, One Election)’పై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (Ram Nath Kovind) నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.జమిలి ఎన్నికల…

విజయవాడ లోక్‌స‌భ‌ ఎన్నికల్లో ఈసారి అన్నదమ్ముల పోరు తప్పదా

విజయవాడ లోక్‌స‌భ‌ ఎన్నికల్లో ఈసారి అన్నదమ్ముల పోరు తప్పదా… అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి అన్నదమ్ములు బరిలోకి దిగే అవకాశముందా.. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అన్నదమ్ముల మధ్య పోటీ ఉండేట్టు కనబడుతోంది.. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈరోజు వైసీపీ…

Other Story

You cannot copy content of this page