ఈనెల 25లోగా ఎన్నికలతో సంబంధం ఉన్నతాధికారులను బదిలీ చేయండి

ఈనెల 25లోగా ఎన్నికలతో సంబంధం ఉన్నతాధికారులను బదిలీ చేయండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపధ్యంలో ఒకే ప్రాంతంలో మూడేళ్ళు సర్వీసు పూర్తి చేసుకునే ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులు, సిబ్బందిని…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో వై నాట్ 175.. నినాదంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహాలతో ముందుకువెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అభ్యర్థుల…

భీమిలిలో ఈ నెల 27న వైసీపీ ఎన్నికల శంఖారావ సభ

భీమిలిలో ఈ నెల 27న వైసీపీ ఎన్నికల శంఖారావ సభ సభ ఏర్పాటు కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్న వై వి సుబ్బారెడ్డి 3 లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు భీమిలి, ఆనందపురం మండలాల్లో పలు లేఅవుట్ల పరిశీలన అదేరోజు పార్టీ…

వచ్చే నెల పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం

వచ్చే నెల పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం.. ఏప్రిల్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. గతంలో కూడా అదే టైంలో ఎన్నికలు వచ్చాయి.. మూడోసారి మోడీ అధికారంలోకి రావడం ఖాయం- కిషన్ రెడ్డి

నేడు జోనల్ కమిటీలతో పవన్ సమావేశం

నేడు జోనల్ కమిటీలతో పవన్ సమావేశం AP: మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో నేడు జోనల్ కమిటీలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచార విధివిధానాలపై చర్చించనున్నారు. సభలు, సమావేశాలు ఇతర కార్యక్రమాలు సజావుగా సాగేందుకు పార్టీ జోన్ల వారీగా…

‘జమిలి ఎన్నికలు’ రాజ్యాంగ విరుద్ధం.. కమిటీని రద్దు చేయండి: ఖర్గే

‘జమిలి ఎన్నికలు’ రాజ్యాంగ విరుద్ధం.. కమిటీని రద్దు చేయండి: ఖర్గే దిల్లీ: ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక (One Nation One Election)’ ఆలోచనను కాంగ్రెస్ (Congress) తీవ్రంగా వ్యతిరేకించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమాఖ్య హామీలకు ఇది విరుద్ధంగా ఉందని…

ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం-YV సుబ్బారెడ్డి

ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం-YV సుబ్బారెడ్డి ఈనెల 25న భీమిలిలో సీఎం జగన్‌ బహిరంగ సభ ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మంది వచ్చేలా ప్రణాళిక పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం కానున్న జగన్‌ జోన్ల వారీగా కేడర్‌కు దిశానిర్దేశం…

షర్మిలకు రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడం సరైన సమయంలో సరైన నిర్ణయం

షర్మిలకు రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడం సరైన సమయంలో సరైన నిర్ణయం…! ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలోపేతం అవుతుంది… వైసీపీని వీడి చాలామంది కాంగ్రెస్ పార్టీకి వస్తారు.. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు

ఎన్నికలకు సై అంటున్న లక్ష్మీనారాయణ

ఎన్నికలకు సై అంటున్న లక్ష్మీనారాయణ… అన్ని స్థానాల్లో జై భారత్ పార్టీ పోటీ ఇటీవలే పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ తాజాగా ఎన్నికల సమర శంఖం పూరించిన లక్ష్మీనారాయణ తమ పార్టీ టికెట్ల కోసం చాలామంది ఆసక్తి చూపుతున్నారని వెల్లడి

వైసీపీ మంత్రి అంబటి కి షాక్!

Trinethram News : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ మంత్రి అంబటి రాంబాబుకు సొంత పార్టీ నేతలే పొగ పెడుతున్నారు. అంబటికి వ్యతిరేకంగా పార్టీలోని అసమ్మతి వర్గాలు సమావేశం నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో పార్టీలోని పలువురు…

Other Story

You cannot copy content of this page