Reduce Green Tax : ఏపీలో లారీ యజమానులకు గుడ్ న్యూస్

హరిత పన్ను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం Trinethram News : అమరావతి : ఏపీలో ఎన్నికలకు ముందు లారీ యజమానుల సంఘాలతో జరిగిన పలు భేటీల్లో కూటమి హరిత పన్ను తగ్గిస్తామని హామీ ఇచ్చింది. తాజాగా ఈ పన్నును తగ్గిస్తున్నట్లు ఏపీ…

Govinda Reddy : డిప్యూటీ మేయర్ గా గోవిందరెడ్డి

తేదీ : 20/05/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ గా గోవిందరెడ్డి ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్, ఎన్నికల అధికారి యూరి అశోక్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా…

Kethireddy Pedda Reddy : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట

Trinethram News : తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి.. సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లలతో ఆ రోజు నుంచి తాడిపత్రికి పెద్దారెడ్డికి అనుమతి నిరాకరణ.. పోలీసులు తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని హైకోర్టులో కేతిరెడ్డి పిటిషన్ పిటిషన్‌పై విచారించి తాడిపత్రి వెళ్లేందుకు…

Bharatiya Janata Party : భారతీయ జనతా పార్టీ డిండి మండల అధ్యక్ష, జిల్లా కౌన్సిల్ సభ్యుల ఎన్నిక

డిండి (గుండ్లపల్లి) మే 2 త్రినేత్రం న్యూస్. భారతీయ జనతా పార్టీ డిండి మండల నూతన అధ్యక్షుని మరియు జిల్లా కౌన్సిల్ సభ్యుని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. డిండిమండల…

Election : కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం

Trinethram News : చిత్తూరు జిల్లా కుప్పం.. కేవలం 9 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు.. టిడిపి గుటికి చేరుకున్న ముగ్గురు వైసిపి కౌన్సిలర్లు.. కుప్పం మున్సిపల్ చైర్మన్ కూర్చి టిడిపి ఖాతాలోకి వెళ్లడం ఖాయమనీ తెలుస్తోంది.. కాసేపట్లో అధికా…

Mahesh Kumar Goud : హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా భారత్ సమ్మిట్: మహేష్ కుమార్ గౌడ్

Trinethram News : భారత్ సమ్మిట్ హైదరాబాద్ ఇమేజ్ పెంచుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించారు. ఎంఐఎంకు 63 ఓట్లు,…

Minister Gummadi Sandhyarani : స్పెషల్ డియస్ సి చేస్తాం

తేదీ : 21/04/2025. అల్లూరి సీతారామరాజు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికల్లో ఇచ్చిన భరోసా ప్రకారం మెగా డీయస్ సి ని గిరిజనుల కోసం స్పెషల్ డి యస్ సి చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.…

Election :దర్గా నూతన కమిటీ ఎన్నిక

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని హజ్రత్ ఖాజా సయ్యద్ షా యుసూఫొద్దీన్ దర్గా నూతన కమిటీని శనివారం ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.ఈసందర్భంగా దర్గా పీఠాధిపతులైన హజ్రత్ ఖాజా సయ్యద్ షా షర్ఫుద్దీన్ ముఖ్యఅతిథిగా హాజరైనారు. దర్గా కమిటీ…

Teachers’ ‘app’ : ఏపీలో ఉపాధ్యాయుల ‘యాప్’ సోపాలకు చెక్

Trinethram News : ఏపీలో వివిధ రకాల యాప్ ల భారంతో సతమతమవుతున్న ఉపాధ్యాయులకు ఊరట. యాప్ ల భారాన్ని తగ్గిస్తామని ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన మాటను విద్యా శాఖ మంత్రి లోకేశ్ నిలబెట్టుకున్నారు. ప్రభుత్వం ‘లీప్’ (లెర్నింగ్ ఎక్సలెన్స్…

Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్!

Trinethram News : జూలైలో కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడుగా బాధ్యతలు చేపడతారన్న మక్కల్ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకేతో పొత్తుతో ఒక రాజ్యసభ సీటుకు ఒప్పందం .. జూలైలో ముగియనున్న ఇద్దరు…

Other Story

You cannot copy content of this page