Rahul Gandhi : రాహుల్ ఆరోపణలపై లిఖితపూర్వకంగా స్పందిస్తామన్న ఈసీ

రాహుల్ ఆరోపణలపై లిఖితపూర్వకంగా స్పందిస్తామన్న ఈసీ Trinethram News : మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం…

Another rule in AP : దేశమంతా ఒక నిబంధన.. ఏపీలో మరో నిబంధన

One rule in the whole country.. Another rule in AP దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌కు సంతకం ఉంటే చాలని ఈసీ నిబంధనలు పెట్టడం అన్యాయం. -వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి…

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ సూచనలు

EC Instructions on Postal Ballot Counting ఆంధ్ర ప్రదేశ్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పై RO సీల్ లేకున్నా ఓటును తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. RO సంతకం ఉన్న పోస్టల్…

ఏపీలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు

Record number of postal ballots in AP Trinethram News : జిల్లాల నుంచి వచ్చిన తాజా లెక్కలు ప్రకారం 5 లక్షల 39వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేసి లెక్కించాలనే…

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్

Trinethram News : ఎన్నికల వేళ ఏపీలో అల్లర్లు చెలరేగాయి. దీంతో పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితి మొత్తం ఆందోళనకరంగా మారింది. కాగా ఈ ఘటనలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. పల్నాడు,…

ఇప్పటికీ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న చంద్రబాబు

టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులు చేస్తున్నారు: చంద్రబాబు ఇప్పటికీ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న చంద్రబాబు ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ పై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి

ప్ర‌ధాని మోడీపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు

Trinethram News : న్యూ ఢిల్లీ ప్ర‌ధాని మోడీపై ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన మ్యాని ఫెస్టో.. ముస్లిం లీగ్ త‌ర‌హాలో ఉన్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఏప్రిల్…

నేడు ఈసీ ముందుకు ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు

ఏపీ : నేడు ఈసీ ముందుకు ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు.. ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్లలో హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్న మూడు జిల్లాల ఎస్పీలు

GVWV & VSWS డిపార్ట్మెంట్ సంబంధించిన పెండింగ్ అప్లికేషన్లపై ఈసీ దృష్టి

Trinethram News : అమరావతి గ్రామ సచివాలయాలు మరియు మీసేవ అప్లికేషన్లపై ఈసీ దృష్టి పెట్టారు… గత ఎన్నికల నేపథ్యంలో కుల సర్టిఫికెట్ల కోసం అవస్థలు పడినట్లు గుర్తించారు.. అలాంటి అవస్థలు పడకుండా ఉండటం కోసం పెండింగ్ అర్జీలపై ఆరా తీస్తున్నారు……

నకిలీ వార్తలపై ఈసీ కన్నెర్ర.. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు, హద్దుమీరితే

Trinethram News : 2024 లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికలు, ఓటర్లకు సంబంధించిన వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.…

Other Story

You cannot copy content of this page