జాతీయ యువజన దినోత్సవo

జాతీయ యువజన దినోత్సవo త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తిలో వర్తక సంఘం కళ్యాణ మండపంలో అనపర్తి శాఖ శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో “జాతీయ యువజన దినోత్సవo” ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి…

కొత్తపెళ్లి రామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్,ద్వారా,విద్యార్థులకు,కంటి పరీక్షలు కళ్ళజోళ్ళు పంపిణీ

కొత్తపెళ్లి రామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్,ద్వారా,విద్యార్థులకు,కంటి పరీక్షలు కళ్ళజోళ్ళు పంపిణీ త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొత్తపల్లి శ్రీరామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ వారు గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా…

అనపర్తి మండల బిజెపి అధ్యక్షులుగా కర్రి బుల్లిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

అనపర్తి మండల బిజెపి అధ్యక్షులుగా కర్రి బుల్లిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం, అనపర్తి : అనపర్తి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్ష, ప్రతినిధి ఎన్నికలను అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,రిటర్నింగ్ అధికారి నర్సిపల్లి హారిక,…

విద్యుత్ చార్జీల పెంపుపై అనపర్తిలో భారీ నిరసన

విద్యుత్ చార్జీల పెంపుపై అనపర్తిలో భారీ నిరసన త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంఅనపర్తి:కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంపై అనపర్తి వైఎస్ఆర్సిపి శ్రేణుల నిరసనల గళంఅనపర్తి వైకాపా కార్యాలయం నుండి అనపర్తి మెయిన్ రోడ్ దేవీచౌక్ సెంటర్ మీదుగా నిరసన…

గడచిన 5 యేళ్ళ కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనుడు వైయస్ జగన్ – ఎమ్మెల్యే నల్లమిల్లి

గడచిన 5 యేళ్ళ కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనుడు వైయస్ జగన్ – ఎమ్మెల్యే నల్లమిల్లి త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం విద్యుత్ చార్జీలు పెంపు మీద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయమని జగన్మోహన్ రెడ్డి…

పర్యావరణ కార్యకర్తను స్తంభానికి కట్టేసి కొట్టిన ఆక్వా రైతులు

పర్యావరణ కార్యకర్తను స్తంభానికి కట్టేసి కొట్టిన ఆక్వా రైతులు Trinethram News : తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామానికి చెందిన వీర దుర్గాప్రసాద్ అనే యువకుడు ఆక్వా చెరువుల వల్ల నీటి కాలుష్యం అవుతుందని ఫిర్యాదు చేశాడు. దుర్గాప్రసాద్…

Vote Counting : నేడు టీచర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

నేడు టీచర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు.. Trinethram News : గోదావరి జిల్లా : ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈరోజు (డిసెంబర్ 9) కాకినాడ జేఎన్‌టీయూలో కొనసాగనుంది. ఈ నెల 5న…

ఎన్నికల పోలింగ్.. రేపు ఈ జిల్లాల్లో సెలవు

ఎన్నికల పోలింగ్.. రేపు ఈ జిల్లాల్లో సెలవు Trinethram News : Dec 04, 2024, ఆంధ్రప్రదేశ్ : డిసెంబర్ 5న ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. పోలింగ్ సందర్భంగా ఆయా జిల్లాల్లో స్థానికంగా…

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్. Trinethram News : Andhra Pradesh : టీడీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ మాజీ సలహాదారు ఎస్.రాజీవ్ కృష్ణ. రాజీవ్ కృష్ణతో పాటు టీడీపీలో చేరిన పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు. పసుపు…

ఏపీలో జరగబోయే గోదావరి పుష్కరాలకు కేంద్రం రూ.100 కోట్లు విడుదల

Trinethram News : Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గోదావరి నది పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు నిధులు విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లాకు గోదావరి పుష్కరాలు నిర్వహించడం కోసం రూ.100 కోట్లనిధులు…

Other Story

You cannot copy content of this page